సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఫెయిల్ అయ్యింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించారు. డీసీసీ �
నిమ్జ్ కోసం సేకరించిన భూముల్లో కడీలను పాతేందుకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించిన తర్వాతే తమ భూములను స్వాధీనం చేసుకోవాలని �
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది.
ఎక్కడ చూసినా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్
తెలిసిన వ్యక్తులను నమ్మించి గొలుసుకట్టు స్కీం పేరుతో వారి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి ఉడాయించాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం మీడియా ముందు
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్ సమీపంలోని నక్కవాగు చెత్త డంపింగ్కు కేంద్రంగా మారింది. దీంతో నక్కవాగు క్రమంగా కాలుష్యం బారిన పడుతున్నది. మున్సిపాలిటీగా మారక ముందు నుంచే నక్క�
ASI Died | సంగారెడ్డి జిల్లాలో పోలీస్ వాహనం ఢీకొని విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ మరణించారు. మానూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మానూర్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న �
కమీషన్ల కోసం సింగూర్ ప్రాజెక్టు కాలువ పనులను ఆలస్యం చేస్తున్నారని, నీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమ�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి నియమితులయ్యారు. దేశంలోని రక్షణ, ఏరోస్పేస్ సాంకేతిక రంగాల్లోని ప్రముఖ శాస్త్రవేత్తల్లో డా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జడ్పీహెచ్ఎస్ను కబ్జా చేసేందుకే రాత్రికి రాత్రే కూల్చివేశారని మెదక్ ఎంపీ రఘునందర్రావు ఆరోపించారు. పటాన్చెరు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్న
హైడ్రా తన పరిధిలో పని చేస్తుందా లేక పరిధిని అతిక్రమిస్తుందా అనే అంశంపై సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు.