సంగారెడ్డి జిల్లాలోని నీటిపారుదల శాఖలో కీలకమైన చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో ఖాళీలు ఏర్పడి పక్షం రోజులు అయ్యాయి. కీలకమైన రెండు పోస్టుల్లో చేరేం�
సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా శనివారం బాధ్యతలు తీసుకున్న హైమావతికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మూడు రోజుల క్రితం ఐఏఎస్ల బదిలీలు జరగగా,
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన, ఇటీవల ప్రారంభించిన హెల్త్ సబ్సెంటర్ ప్రజలక�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంతర్జాతీయ విత్తన పరిశోధన సంస్థ ఇక్రిసాట్ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ సందర్శించారు. ఇక్రిసాట్ ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హోతికే గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూం ఇండ్ల్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని జహీరాబాద్ సీపీఎం ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ డిమాండ్ చేశారు.
అమీన్పూర్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇటీవల పలు గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్లో ప్రభుత్వం కల్పింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో విలువైన సర్కారు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్,బఫర్ జోన్, అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుని రెవెన్యూ, నీటిపారుదల,
Bakrid Celebrations | త్యాగానికి, విశ్వాసానికి, మానవతా విలువలకు ప్రాతినిధ్యం వహించి, మత, సామాజిక ఐక్యతను పెంపొందించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది నవోదయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం లేదు. కేంద్రం జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు జరగడం లేదు. 2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ
సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కమిషనర్గా విధుల్లో ఉన్న ప్రసాద్ చౌహాన్ను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర�
సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాల వాహన తనిఖీల్లో పట్టుబడిన మాదక ద్రవాలను ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సర్వే నెంబర్ 109 భూమి విషయంలో బాధిత రైతులకు అండగా ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో రైత�