సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మంగళవారం సుమోటోగా స్వీకరించింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐడీఏలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 12మంది కార్మికులు మృతి చెందగా మరో 34మంది కార్మికులు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్�
సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు దుర్ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ధృవ దవాఖానకు బీఆర�
భర్త ఆచూకీ కోసం రోదిస్తున్న మహిళను చూసి మాజీ మంత్రి హరీశ్రావు చలించిపోయారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో కార్మికులు మృతిచెందారు. దీంతో ఆయన పరిశ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామంలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అక్రమంగా అదనపు అంతస్తు నిర్మిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శి సుభాష్ ఆధ్వర్యంలో ప�
ప్యారానగర్ డం పింగ్ యార్డును వెంటనే రద్దు చేసి ఇక్కడి గ్రామాల రైతులు, ప్రజలను రక్షించాలని రైతు జేఏ సీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మ డిదల మండలంలోని నల్లవల్లి గ�
బీఆర్ఎస్ పోరాటంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమచేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం హైదరాబాద్లో మాజీ మంత్రి తన�
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, బోధన దవాఖానల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం కూల్చివేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థల�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ గ్రామంలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాకరీలోని యంత్రాలు, పరికరాలను అనుమతి లేకుండా తరలిస్తే సహించేది లేదని ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు హెచ�
సంగారెడ్డి జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులలో ఒకటైన జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) నారింజ వాగు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పట్ల ప్రజాప్రతినిధులు, అధికారుల