మాయికోడ్-మనూరు మధ్యన వాగు వెంట ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనూరు మండల కేంద్రానికి వెళ్లాలంటే పలు గ్రామాల ప్రజలు ఈ వాగుపక్కన ఉన్న రోడ్డు �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు ఏండ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు. రాజకీయ పలుకుబడి, జిల్లా అధికారుల ప్రోత్సాహంతో పటాన్చెరు, అమీన్పూర్, రామ
అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అన్ని వడపోతల తరువాత 67 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో 13 మంది ప్రస్తుతం ఇంటి పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం.. బేస్
పరిశ్రమలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలపై సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్నూర మండలం బోర్పట్ల శివారులోని ఎపిటోరియా పరిశ్రమ, నూతనంగా నిర్మిస్తున్న తెర
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక మూలకు విసిరేసినట్టున్న తండా అది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో నాగల్గిద్ద మండలంలో సుమారు 500ల జనాభా ఉన్న గిరిజన ఆవాసం. బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేక పంచాయతీగా ఏ�
మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో మస్తు తిప్పలవుతున్నదని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం శాంతినగర్ తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక సరిహద్దున మూలకు విసిరే�
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అసైన్డ్ భూమి సర్వే నెంబర్ 590/1/2/1లో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అసైన్డ్ భూముల్లో కట్టడాలు నిర్మించడం, ఒకరి పేరు నుంచి మరొకరి పేరుపై బదిలీ చేయించడం చట్టవి�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం ఏర్పాటులో తీరని ప్రతిష్టంభన కొనసాగుతున్నది. మార్కెట్ కమిటీ పదవులపై ఆశ పెట్టుకున్న ఆశావహులను అప్పుడు ఇప్పుడని ఊరిస్తున్నప్పటికీ నూతన కమ
ప్రజాపాలన అందించడంలోనే కాదు అధికారిక సమావేశాల నిర్వహణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ‘దిశ’ సమీక్షా సమావేశం ఇందుకు ఉదాహారణ.
సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భజలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి.
సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమ ఆర్అండ్డీ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అగ్ని ప్రమాదాన్ని గుర
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. ఇందిరమ్మ కమిటీలు హస్తం పార్టీలో చిచ్చురేపాయి. ఇందిరమ్మ కమిటీల్లో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కడం లేదని వైద్యారోగ్యశాఖ మ
మాజీ మంత్రి హరీశ్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు నుంచి పక్క నుంచి వెళ్తున్న కారుపై పడిపోయింది.