పంజాబ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ బాలముఖుంద్ శర్మ, సభ్యులు బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో పర్యటించారు. తొలుత దిగ్వాల్ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో 5.6 సెం.మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. కంగ్టి మండలంలో అత్యధికంగా 16.8 సెం.మ
పదేండ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబస�
సంగారెడ్డి జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీగా వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన ఉండటంతో వాతావరణ శాఖ సంగారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. జోగిపేట సీఐ అనిల్కుమార్ మంగళవారం జోగిపేట ఠాణాలోని తన గదిలో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జహీరాబాద్ పట్టణంలో భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని కోత్తూర్
సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంతో పాటు కవేలి, బిలాల్పూర్, దిగ్వాల్, చింతల్ఘాట్, కొత్తూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కోహీర్-కవేలి గ్రామాల మధ్య ఉన్న నారింజవాగు ప్ర�
జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామశివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజీలో జరిగిన ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 2018లో ప్రత్యేకాధికారుల పాలనలో టీఎస్ఐపాస్ ద్వారా కోల్డ్స్టోరేజీ ఏర్ప
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ ఓఆర్ఆర్ నుంచి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టింది.
నాడు అన్నదాతలకు అండగా నిలిచిన పెద్దవాగు ప్రాజెక్ట్, నేడు వృథాగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పేరుగాంచిన పెద్దవాగు ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది.
Meenakshi Natarajan | పాదయాత్ర అంటే ఏం చేస్తారు? ప్రజలను కలుస్తూ.. వారితో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటారు. బాధల్లో ఉన్నవాళ్లకు భరోసా ఇస్తారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాద్రయాత్రలో అ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఇంద్రేశం కేంద్రంగా మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది.
ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్ల�