సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గోయిలో ఐదు రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, ఫలితంగా సాగులో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు శుక్రవారం ఎల్గోయి సబ్స్టేషన్ ఎ�
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. బంగారం ఉన్నందంటూ ఆరేండ్ల బాలికను బలి ఇచ్చే యత్నం చేసిన వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రా
బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బసవేశ్వరుడి 892 జయంతిని పురస్కరించుకొని బుధవారం కందిలోని బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సం�
అప్రకటిత విద్యుత్ కోతలు పరిశ్రమల వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరమ్మతులు, ఇతరత్రా కారణాలు చెబుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తరుచూ నిలిచిపోతుండడంతో ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నది. దీంతో మళ్�
సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలం పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నట్లు తెలుసుకొని అమీన్పూర్ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రత�
తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే ఆయన వెన్నంటే దండులా కదలటం సంగారెడ్డి జిల్లా జనం నైజం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటే నడిచారు. ప్రత్యేక తెలంగాణ సాధన కో
జిన్నారంలో శివలింగాన్ని కోతులు తోసివేయడంతో ధ్వంసమైనట్లు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనపై పోలీసు శాఖ సమగ్ర వి�
కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని, మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలంతా కోరుతున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శ�
ఆధ్యాత్మిక సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని వాసవీ కన్యాకపరమేశ్వరి మందిరంలో దిడిగె శంకర్గుప్తా కుటుంబ సభ�
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిప
సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుండెపోటుతో మృతిచెందాడు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఇజ్మల వెంకట్(39) గంజాయి కేసులో నిందితు�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అబ్బెంద గ్రామం లో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం తల భాగం పగిలిపోయి కింద పడి ఉంది. దీంతో శుక్రవారం బీఎస్పీ నాయకుల�