మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారుల సమన్వయ లేమితో 40వేల జనాభా ఉన్న చిట్కుల్, ముత్తంగి తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముత్తంగిలో విజేత కాలనీ రోడ్లపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారుతున్నది. ప్రజలు తాగాల
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు.
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.
ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన ఘటన కోహీర్ మండలంలోని పైడిగుమ్మల్లో చోటుచేసుకొంది. ఎస్సై సతీశ్వర్మ వివరాల ప్రకారం... ఒడిశాలోని నబరంగాపూర్ జిల్లా జునపాని గ్రామాన
Kangti Tahasildar Office | సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మీడియాకు నో ఎంట్రీ అంటూ అధికారులు పోస్టర్లు అతికించడం చర్చనీయాంశమైంది. మీడియాను కట్టడి చేసేందుకు తహసీల్దార్ ప్రయత్నిస్తున్నారని.. �
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ప్రాంతంలో వారానికి ఒకసారి కూడా సరిగ్గా నీరు సరఫరా కాకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీనిని వ్యాపారంగా మ�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది తాము మంత్రి దామోదర రాజనర్సింహ మనుషులం అంటూ దర్జాగా మట్టి దందా సాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమార్కుల ద�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని ఐదు గ్రామాలను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం 68 జ�
నలబైఐదు గజాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇల్లు సరిపోతుందా, ఆ ఇంట్లో ఉండేదెలా అని సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్ గ్రామస్తులు కలెక్టర్ వల్లూరు క్రాంతి దృష్టికి తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగ�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలోని శ్రీఅనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కలుషిత నీరు సరఫరా అయ్యింది. తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఇస్నాపూర్లో వారంలో ఒక రోజు మాత్రమే బల్దియా నీటిని సరఫరా చేస్తున్నది.
ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కడతేర్చాలని కుట్రపన్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లి, తండ్రి, సోదరుడు అనే తేడా లేకుండా అందరినీ హతమార్చితే ఆస్తి తన సొంతం అవుతుందని భావించి నెల రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆన్�
డంప్యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి అధ్యక్షతన 23వ రోజు రిలే �