ఝరాసంగం,మే గ్రామాల్లో ప్రజల సమస్యలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పరి ష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఎం పీపీ అధ్యక్షుడు కటికె దేవదాసు అధికారులకు సూచించారు. మంగళవారం ఝరాసంగం మండల పరిషత్ సర్వసభ్య సమావేశ�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఉచిత సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం ప్రారంభం బొల్లారం, మే 24 : పేదల వద్దకే అత్యాధునిక వైద్య సేవలు తీసుకురావడం ఎంతో గొప్ప విషయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ�
2018 ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ మాటిచ్చారు ‘తమ్ముడు’ కోరిక ప్రకారం ఇస్తానని స్వయంగా చెప్పారు తన వల్లే కళాశాల వచ్చిందని జగ్గారెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాలను నమ్మొద్�
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంఈ రమేశ్రెడ్డి సంగారెడ్డి అర్బన్, మే 17: సంగారెడ్డి జిల్లా దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేశ్రెడ్డి మంగళవార�
దేశంలోనే మామిడి సాగులో 9వ స్థానంలో తెలంగాణ ఉత్పత్తి శక్తి పెంచుకుంటే అధిక లాభాలు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ సంగారెడ్డి అర్బన్, మే 17:వాతావరణంలో వచ్చ�
ఎఫ్ఆర్ఎస్లో మామిడి కాయల ప్రదర్శన పంట సాగు, జాగ్రత్తలపై రైతులకు అవగాహన ప్రదర్శనలో 265 రకాల పండ్లు హాజరైన కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ సంగారెడ్డి అర్బ
ప్రస్తుతం కరెం టు కోతలతో దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటిస్తున్నాయి. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం చౌటకూర్, కోర్పోల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి డీసీఎమ్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస�
సీఎం కేసీఆర్ రైతు బాంధ వుడని... రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని.. కేంద్రం ధాన్యం కొనకున్నా.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తున్నని అంద�
భూగర్భ జలాల పెంపుదలకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఇంటర్మీ డియట్ పరీక్షలు శుక్రవారంనుంచి ప్రారంభం కానున్నా యి. పరీక్షా కేంద్రంలోకి ఒక నిమిషం ఆలస్యమైనా అను మతించేది లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తు న్నారు.
సమాజ మార్పునకు కృషి చేసిన మహనీయుడు, కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యదయవాది మహాత్మా బసవేశ్వరుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నా�
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసి పాఠశాలలకు మహర్దశ పట్టిస్తున్నదని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు.