రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా “హరిత హారం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2015లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చే
సంగారెడ్డి జిల్లా రైతాం గం కేంద్రంపై కన్నెర్ర చేసింది. సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్రం తీరును నిరసిస్తూ ఇండ్లపై నల్లజె�
రైతుల వెన్నంటే సీఎం కేసీఆర్ ఉన్నారని, కేంద్రం ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు మోదీ సర్కార్పై టీఆర్ఎస్ పోరాటం చేస్తదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
పర్యావరణ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర పర్యావరణ శాఖ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం రైలు, రోడ్డు మార్గాల ఏర్పాటుకు సర్వే హుగ్గెల్లి చౌరస్తా నుంచి నిమ్జ్ వరకు రోడ్�
స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి, ఏప్రిల్ 5: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుం�
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఆ రోజులే వేరు.. పలు సందర్భాల్లో ఇలాంటి మాటలు మనం వింటుంటాం. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో పాత శాస్త్రీయ పద్ధతులే మేలనిపిస్తాయి. ప్రధానంగా వంటల విషయం..
మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాలుగు మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలు, నాలుగు మైనార్టీ బాలికల గురుకుల కళ�
రామాయంపేట పట్టణంలోని ఉగాది వేడుకలను పట్టణవాసులు ఘనంగా నిర్వహించారు. శనివారం అయ్యప్ప ఆలయంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ పూజా కార్యక్రమాలు చేపట్టి, పంచాంగ పఠనం చేయించారు.
ఉగాది వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో పంచాంగ పఠనం-కవిసమ్మేళనం సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 2 : శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరిగి