సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సజావుగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్�
చలికాలం ప్రారంభంలోనే దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 5:30గంటల నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో రెండు గంటల పాటు పొగమం�
రాష్ట్రంలోనే పరిశ్రమలకు పెట్టుబడుల ధామంగా మారుతున్నది సంగారెడ్డి జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవే�
జిల్లాలో 2లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వ చ్చే అవకాశం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు సజావు గా జరగాలని అధికారులన�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వంగ్దాల్ గైరాన్తండాలో ఒకప్పుడు తాగునీటి కోసం హైరానా పడేవారు. గ్రామస్తులు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వాగుకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి చోటు చేసుకుంది
బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు మంగళవారం భెల్లో జరిగాయి. కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో అధ్యక్షుడు, కార్యదర్శి, ఇద్దరు డైరెక్టర్లను �
సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉన్నది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నేడు జరుగనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణ కోసం సంగారెడ్డి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగేలా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ
సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడాపో�
అణగారిన వర్గాలపై ఆదరాభిమానాలు చూపుతూ, గిరిజనుల అభ్యున్నతికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయ పార్టీలు కులాలు, మతాల పేరుతో ప్రజ ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికోట్టాలని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ప్రజలకు పిలుపునిచ్చారు.