ఈ రోజు నాకెంతో సం బురంగా ఉంది. ఈయాల నా పెద్ద కొడుకు వస్తుండు. అర్థంగాలే.. అదే సీఎం కేసీఆర్ సారు. పెద్ద కొడుకని ఎందుకన్ననో మీకు తెల్వలే గదా..! నాకు మరో రెండు పేర్లున్నయి. జిల్లా ప్రజలంతా వెనుకబాటు ప్రాంతమంటుర�
ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి సంగారెడ్డి.. రెండింటి మధ్య దూరం దాదాపు 330 కిలోమీటర్లు.. అక్కడి నుంచి ఇక్కడికి గోదావరి జలాలు వస్తాయా? అంటే వచ్చి తీరుతాయని తెలంగాణ భగీరథుడు చంద్రశేఖరుడు సంకల్పించారు.
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నారాయణఖేడ్కు రానున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయ
ఈ నెల 21న నారాయణఖేడ్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగే సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం, బహిరంగ సభలకు అందోల్-జోగిపేట మున్సిపల్తో పాటు అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హాజరు�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు ఎమ�
దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమించే సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి ఆకాంక్షించారు.
పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం పాశమైలారం నూతనంగా నిర్మించనున్న పోచమ్మ తల్లి దేవాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సం�
సంగారెడ్డి : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా అంతటా �
సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీకి చెందిన యువ క్రికెటర్ తిలక్వర్మకు ఐపీఎల్లో చోటు దక్కింది. ముంబై ఇండియన్స్ తిలక్వర్మను రూ.1.70 కోట్లకు వేలంలో సొంతం చేసుకున్నది. తిలక్వర్మ మధ్యతర�
ష్టసుఖాల్లో తోడూనీడై.. ఒకరినొకరు అర్థం చేసుకుని.. పరస్పరం గౌరవించుకుంటూ జీవితాంతం అన్యోన్య దంపతులుగా బతకడం ఒక వరం. వివిధ సందర్భాల్లో తమ జీవితభాగస్వామిపై ఉన్న ప్రేమను అనేక రూపాల్లో వ్యక్త పరిచి బంధాన్ని �