పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యం చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీ�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 40 బృం దాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డాక్టర్తో పాటు అప్తాలమిజిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు, ఒక డాటా ఎంట్రీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 8 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా శ్రమించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శనివారం మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వోదయ ఫౌండర్ సుధాకర్ నాయక్ (దాత)�
ప్రజల కల సాకారమైంది. పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట కొత్త మండలంగా ఇ�
పేరుకు జాతీయ రహదారులు.. నిర్వహణ లేక నిత్యం ప్రమాదాలే..! సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులను చూస్తే ఇవి హైవేలేనా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ముఖ్యంగా 65వ నేషనల్ హైవేపై ఉన్న గుంతలను చూ�
లోకకల్యాణం కోసం బ్రాహ్మణులంతా ఏకమై రుద్రసహిత శతచండీ మహాయాగాన్ని నిర్వహించడం సంతోషంగా ఉన్నదని శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతార�
సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సజావుగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్�
చలికాలం ప్రారంభంలోనే దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 5:30గంటల నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో రెండు గంటల పాటు పొగమం�
రాష్ట్రంలోనే పరిశ్రమలకు పెట్టుబడుల ధామంగా మారుతున్నది సంగారెడ్డి జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవే�