సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 11: ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
నిండుకుండల్లా పోచారం, ఘణాపూర్, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు సంగారెడ్డి జిల్లాలో 21.3 , మెదక్ జిల్లాలో 19.3 మిల్లిమీటర్ల వర్షపాతం పొంగుతున్న వాగులు, వంకలు పలు గ్రామాల్లో కూలిన ఇండ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండా
నాగల్గిద్ద, జూలై 9: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. పొలాలన్ని చెర
జాగ్రత్తలు తప్పక పాటించాలి కలుషిత నీటిపై అవగాహన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు న్యాల్కల్, జూలై 9: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యం లో మండలంలోని పలు గ్రామాల్లో తాగు
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు అత్యవసరమైతే సమాచారం ఇవ్వాలి సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అత్యధికంగా జిన్నారంలో 4.9 సెంటీ మీటర్లు సంగారెడ్డి జిల్లాలో సరాసరి వర్ష పాతం 2.6 సెంటీ మీటరు సంగారె�
నారాయణఖేడ్, జూలై 4: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మం�
దాతల సహకారంతో బాడీ ఫ్రీజర్ ఏర్పాటు చేయాలి తడి చెత్తతో ఎరువు తయారుచేయాలి గ్రామాల్లో మూడు కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలి సంగారెడ్డి కలెక్టర్ శరత్ నాయక్ సంగారెడ్డి, జులై4: సంగారెడ్డి జిల్లాకు కేటాయించ�
ఐఐటీ హైదరాబాద్లో దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్టు బెడ్ ప్రారంభం అటానమస్ వాహనం, ప్యాసింజర్ డ్రోన్, సైకిల్ పరీక్షలు విజయవంతం అభినందించిన కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్ అ�
సంగారెడ్డి జిల్లాలో 6,64,697 ఎకరాల్లో వానకాలం పంటల సాగు అంచనా మెదక్లో 3,42,200 ఎకరాల్లో సాగు.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు ‘వేదిక’ల్లో వారానికి రెండుసార్లు సమావేశాలు సంగారెడ్డి జిల్లాలో 116 క్లస�
మునిపల్లి ఆదర్శ పాఠశాల వందశాతం పాస్ హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు మునిపల్లి, జూలై 1: కార్పొరేట్కు దీటుగా తెలంగాణ ప్ర భుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవే
నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సంగారెడ్డి, జూలై 01(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో సైయంట్ ఫౌండేషన్, శిభో ధి ఫౌండేషన్ సంయుక్తంగా ఐఐటీ హైదరాబాద్
నారాయణఖేడ్, జూన్ 23: నారాయణఖేడ్ పట్టణంలోనే ప్రత్యేక గుర్తింపు కల్గిన శాస్త్రినగర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూ. కోటి నిధులతో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గ
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పంటలను ప్రోత్సహించాలి దుకాణాలు తనిఖీ చేయకుంటే చర్యలు అధికారులతో సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి కలెక్టరేట్, జూన్23: తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి
ఉమ్మడి మెదక్జిల్లాలో 29 పరీక్షా కేంద్రాల ఏర్పాటు సంగారెడ్డిలో 14, మెదక్లో 8, సిద్దిపేటలో 7 కేంద్రాలు పరీక్ష రాయనున్న 7,037 మంది విద్యార్థులు సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 18: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్య