సంగారెడ్డి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించడంతోపాటు అధికార �
చివరి లబ్ధిదారుడికీ సాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�
సాధారణంగా ఆకాశంలో ఏదో ఒక మూలన అర్ధ చంద్రాకారంలో ఇంద్రధనస్సులు ఏర్పడి కనువిందు చేస్తాయి. కానీ.. మంగళవారం ఉదయం సరిగ్గా 11 గంటల సమయంలో సూర్యుడిని వలయాకారంలో బంధించినట్టుగా సప్తవర్ణశోభితమైన హరివిల్లు ఆవిష్క
మంజీర కుంభమేళాకు వేళయ్యింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర నది కుంభమేళా ఈ నెల 24 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నది. స్థానిక సిద్ధ సర్వస్వతీ�
Minister Harish Rao | తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టలేదన్న కక్షతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ. 30 వేల కోట్లను నిలిపివేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చ
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ స్కూల్కు ఎన్వోసీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా డీఈవో, అదే కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్లను
ACB Bribe | ప్రైవేట్ పాఠశాలలో సిలబస్ అప్గ్రేడ్ చేసేందుకు లంచం తీసుకున్న సీనియర్ అసిస్టెంట్తో పాటు జిల్లా విద్యాశాఖాధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడం సంగారెడ్డి జిల�
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరాయి పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అందోల్ రూపురేఖలు �
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,44,933 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,16,083 మంది కాగా, మహిళలు 1,28,850 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 25,918 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 24,608 మందికి కంటి అద్ధాల కోసం ఆర�
అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైన జీవన్మృతుడి అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ ద్వారా దానం చేసి మరొకరికి జీవం పోశారు. వివరాల్లోకి వెళ్తే...