ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు కొనసాగిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. పటాన్చెరు పట�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను అమెరికాకు చెందిన విద్యావేత్తల ప్రతినిధి బృందం శనివారం సం దర్శించింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్, ప్రొ ఫెసర్ మూర్తి ఆన్లైన్ మోడ్ ద్వారా యూఎస్ ప్రతినిధ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్గా 6వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న రుబీనాబేగం నజీబ్
సంగారెడ్డి జిల్లాలో నాణ్యమైన విద్యకు కేరాఫ్గా గీతాభూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలుస్తుందని జడ్పీచైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆర్సీపురం డివిజన్ మయూరినగర్లో ఉన�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప
సమస్యలు పరిష్కరించాలని కార్మికు లు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంల�
సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిస్ట్రేషన్ అశోక్ రాచకొండ ఎస్వోటీ డీసీపీగా బదిలీపై వెళ్లారు. డీటీసీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న రాములు నాయక్ నల్లగొండ అడ్మిస్ట్రేషన్ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఏ
రాష్ట్రంలో మరో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్లోని సిద్ధి సరస్వతీదేవి పంచవటీ క్షేత్రం వసంత పంచమి ఉత్సవాలకు ముస్తాబైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్బాబా ఆధ్వర్యం�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అ�
గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండలపరిధిలోని నందికంది గ్రామాన్న
రోడ్డు నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్ వాహనదారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ముంబయి జాతీయరహదారిపై డెక్కన్ టోల్ప్లాజ
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని తెల్లాపూర్లో ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. కార్మిక నాయకులు కొల్లూరి సత్త య్య, కౌన్సిలర్ భరత్, �
అతివేగంతో దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం మండలం వెలిమల గ్రామానికి చెందిన రవి(43) ద్వి