యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు 15 సెంటర్లు ప్రారంభం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మెదక్ జిల్లాలో 341 కేంద్రాలకు 80 ప్రారంభం 3.47 లక్షల మెట్రి�
ఘనంగా ఆవిర్భావ వేడుకలు వాడవాడల్లో జెండావిష్కరణ రాష్ట్రంలో అన్నివర్గాలకు న్యాయం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జిల్లాకేంద్రం
ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అనుకూలంగా మార్కెట్ యార్డులు అన్ని వసతులతో గిడ్డంగులు నర్సాపూర్, ఏప్రిల్ 27 : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోడానికి రైతన్నలకు గిడ్డం�
సందేశాత్మక లఘు చిత్రాలపై దృష్టి సారించాలి తారా కళాశాలలో షార్ట్ ఫిల్మ్ సర్టిఫికెట్ కోర్స్ ముగింపు కార్యక్రమంలో సినీ దర్శకుడు కేవీ నవదీప్ సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 27: అవసరమైనప్పుడు తన సినిమా�
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిందని, అందుకు యువకులు ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధం కావాలని మంత్రి హరీశ్రావు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సూచించారు.
సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. అభయహస్తం లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమచేసుకున్న కార్పస్ ఫండ్ మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించనున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నది. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
వందశాతం గ్రౌండింగ్ దిశగా యూనిట్ల పరుగులు సంగారెడ్డి జిల్లాలో 444కు గాను 402 యూనిట్ల గ్రౌండింగ్ మెదక్ జిల్లాలో 256కి 175 యూనిట్లు అందజేత అత్యధికంగా డెయిరీ, పౌల్ట్రీలు, రవాణా వాహనాల యూనిట్ల ఎంపిక నెలాఖరు నాటిక
తారా ప్రభుత్వ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సాధించాలని ఉన్నత విద్యా సంయుక్త సంచాలకుడు డాక్టర్ రాజేందర్ సింగ్ ఆకాంక్షించారు. మంగళవారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలను జేడీ సందర్శించ�
సమాజాభివృద్ధికి అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 10వ వార్డులోని శిల్ప వెంచర్లో మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్�