ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరాయి పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అందోల్ రూపురేఖలు �
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2,44,933 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 1,16,083 మంది కాగా, మహిళలు 1,28,850 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 25,918 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా, మరో 24,608 మందికి కంటి అద్ధాల కోసం ఆర�
అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైన జీవన్మృతుడి అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ ద్వారా దానం చేసి మరొకరికి జీవం పోశారు. వివరాల్లోకి వెళ్తే...
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సోమవారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయా ఏర్పాట్లను కలెక్టర్ డాక్�
సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొల్లూరు (Kolluru) వద్ద ఔటర్ రింగురోడ్డుపై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.
పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యం చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీ�
మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 40 బృం దాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక డాక్టర్తో పాటు అప్తాలమిజిస్ట్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశలు, ఒక డాటా ఎంట్రీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 8 శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, మార్క్ఫెడ్, మార్కెటింగ్
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా శ్రమించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శనివారం మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వోదయ ఫౌండర్ సుధాకర్ నాయక్ (దాత)�