తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో సంగారెడ్డి జిల్లాలో 444, మెదక్ జిల్లాలో 256 మందిని ఎంపిక చే�
సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో పెద్దఎత్తున నిషేధిత అల్ప్రాజోలం డ్రగ్స్ ముడి సరుకును స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఎవరికీ అనుమానం రాకుండా
కరోనా మళ్లీ కలవరం సృష్టిస్తున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్-1 వేరియంట్ కలవరపెడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స చేస్తున్
Father and son died | చేపల వేటకు(Fishing) వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం గ్రామస్తులు, బాధి�
సంగారెడ్డి జిల్లాలో విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్అఫెర్స్ డైరెక్టర్ పౌసుమిబసు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో �
పుట్టుకతో ఎవరూ నేరస్తులు కారని, పరిస్థితులను బట్టి క్షణికావేశంలో నేరాలు చేస్తారని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. శుక్రవారం పోలీస్ కల్యాణ మండపంలో రౌడీమేళా కార్యక్రమంలో భాగంగా సత్ప్రవర్తన కలిగి ఉండాల�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన జిల్లాలో పెద్ద కలకలం రేపింది. శుక్రవారం జిన్నారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధి
Sangareddy | బస్సు డ్రైవర్ అప్రమత్తతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పెను నష్టం జరిగి ఉండేది. హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ప్రైవేటు బస్సు(Private bus) అర�
సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఎన్నికల అధికారులు భద్రపర్చారు. సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో భద్రత ఏర్�
అసెంబ్లీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు గట్టి షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నాయకులు ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆర్థిక, వ�
కేసీఆర్ అంటే ఆపన్నులకు ఒక నమ్మకం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కేసీఆర్ పెద్దదిక్కు. ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లు గీత కార్మికుల్లో కొండంత ధైర్యం నిం�
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్చెరు, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధిం�