సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ హయాంలోనే పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ పాలించిన తొమ్మిదిన్నరేళ్లలో సంగారెడ్డి జిల్లాకు 28,181 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబీకులు పర�
ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల విధులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో కొనస�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో గురువారం ఐఐటీహెచ్ 16వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పటేల్గూడ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని మాట్లాడారు. ప్రధాన మోదీ ప్రసంగం �
ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు కొనసాగిన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అభివృద్ధి అంశాల ప్రస్తావన కంటే ఎన్నికల ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన
ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. పటాన్చెరు పట�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను అమెరికాకు చెందిన విద్యావేత్తల ప్రతినిధి బృందం శనివారం సం దర్శించింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్, ప్రొ ఫెసర్ మూర్తి ఆన్లైన్ మోడ్ ద్వారా యూఎస్ ప్రతినిధ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్గా 6వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న రుబీనాబేగం నజీబ్
సంగారెడ్డి జిల్లాలో నాణ్యమైన విద్యకు కేరాఫ్గా గీతాభూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలుస్తుందని జడ్పీచైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆర్సీపురం డివిజన్ మయూరినగర్లో ఉన�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. గత ఏడాది రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని ఐఐటీ హైదరాబాద్ను జాతికి అంకితం చేసేందుకు అన్ని ఏర్ప
సమస్యలు పరిష్కరించాలని కార్మికు లు కదం తొక్కారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంల�
సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిస్ట్రేషన్ అశోక్ రాచకొండ ఎస్వోటీ డీసీపీగా బదిలీపై వెళ్లారు. డీటీసీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న రాములు నాయక్ నల్లగొండ అడ్మిస్ట్రేషన్ అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఏ