సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వారం నుంచి వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న క్రమం లో భారీ వర్షం కురవడంతో రైతులు సంబురపడుతున్నారు.
మండలంలోని మామిడ్గి గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సందర్శించారు. శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన మామిడ్గిలో డెంగీ కలకలం అనే వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు.
దేశవ్యాప్తంగా జూలై ఒకటి నుంచి అమలుకానున్న నూతన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించి అవగా�
సంగారెడ్డి జిల్లాలో ఆల్ఫ్రాజోలం మత్తు పదార్థం తయారీ కేంద్రంపై పోలీసులు దాడు లు జరిపారు. రూ. కోటి విలువైన 2.6 కిలోల ఆల్ఫ్రాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను సీజ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ముచ్చర్ల గ్రామశివారులోని ఎన్ఎసీఎల్ బెల్టెక్ పరిశ్రమ వద్ద శనివారం రాత్రి కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం...
ఎనిమిదేండ్ల చిన్నారిని కన్నతల్లి హత్య చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం వెలుగుచూసింది. పాత రామచంద్రాపురం వాసి కర్రె విష్ణువర్ధన్ (8) తండ్రి కుమార్ మృతి చెందడంతో తల్లి కర్రె స్వాతి (30) వద్ద పెరుగ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఈదురుగాలులతో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మృగశిర కార్తె మొదలుకొని తొలకరి వర్షాలు పడటంతో ర�
సంగారెడ్డి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాట పట్టారు. సీజన్ ప్రారంభానికి ముందే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
మృగశిర కార్తె సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో సందడి నెలకొంది. రోహిణిలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు మృగశిర కార్తె రోజు చేపలు తినాలనేది ఆనవాయితీగా వస్తున్నది. సంగారెడ్డి మార్కెట్కు చేపలు భారీ�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వలో సర్వేనంబర్ 286లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు రైతులకు అసైన్డ్ భూము లు ఉన్నాయి. గతంలో కంకర క్రషర్కు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ క్రషర్ నడవడం లేదు.
చిన్నలు, పెద్దలు సేద తీరేందుకు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్మించిన చిల్డ్రన్ పార్కుకు తాళం పడింది. నిర్మాణం పూర్తయి ఏడాదైనా పార్కుకు తాళం తీయడం లేదు. వేసవి ముగుస్తున్నా పార్కును ప్రారంభించక పోవడ�
తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. తన నాలుగు నెలల పాలనలోనూ తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డే ఇచ్చారని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోన�
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వా�