పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు సంగారెడ్డి పట్టణంలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గృహకల్ప ఫ్లాట్లు నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి పట్టణంలో ఇండ్లు లేని పేదలకు ఇండ్లన�
మెదక్ జిల్లాలో పాలు, టీ, కాఫీ రూపంలో రోజూ సుమారు 1200 లీటర్ల పాలు తాగుతుండగా.. మద్యం వాడకం మాత్రం దానికి రెట్టింపుగా ఉంది. పాలకు రెండు రేట్లు అధికంగా విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా అన్ని రకాల లిక్కర్ కలిపి ద
నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకున్నది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కిషన్రావుకు ‘పౌర సంస్థ క్యాపిటల్ ఫౌండేషన్, సొసైటీ ఎర్త్కేర్ ఎన్విరాన్మెంట్' జాతీయ అవార్డును ప్రకటించింది. ఆదివారం రాత్రి శా�
Rain in Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కంది, సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, మల్కాపూర్, మామిడిపల్లి, ఫసల్వాదిలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దాంతో ఆయా ప్రాంతాలు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు పల్లె వెలుగు సేవలు అందడం లేదు. మండలంలోని రేజింతల్, మల్కన్పాడ్, న్యామతాబాద్, హుస్సేల్లి, గుంజోట్టి, రాంతీర్థం, చినిగేపల్లి, మల్గి, రత్నాపూ�
ఆన్లైన్ ఆటలు యువత జీవితాలు నాశనం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్లో తండ్రికి తెలియకుండా ఆన్లైన్ లో గేమ్స్ ఆడిన యువకుడు రూ. 25 వేల వరకు పోగొట్టుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వారం నుంచి వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న క్రమం లో భారీ వర్షం కురవడంతో రైతులు సంబురపడుతున్నారు.
మండలంలోని మామిడ్గి గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సందర్శించారు. శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన మామిడ్గిలో డెంగీ కలకలం అనే వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు.
దేశవ్యాప్తంగా జూలై ఒకటి నుంచి అమలుకానున్న నూతన చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం పోలీ సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించి అవగా�