సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా కార్పొరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని పరిశ్రమ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడాపో�
అణగారిన వర్గాలపై ఆదరాభిమానాలు చూపుతూ, గిరిజనుల అభ్యున్నతికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినవ అంబేద్కర్ అని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయ పార్టీలు కులాలు, మతాల పేరుతో ప్రజ ల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికోట్టాలని ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎస్హెచ్జీలకు భారీగా రుణాలు ఆరుమాసాల్లో రూ.324 కోట్లు పంపిణీ వందశాతం రుణాలు పంపిణీ చేస్తాం : డీఆర్డీవో శ్రీనివాస్రావు సంగారెడ్డి, సెప్టెంబర్8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బ్యా�
కేంద్ర గ్రామీణాభివృద్ధి బృందం కితాబు నారాయణఖేడ్లో పర్యటన పనుల పురోగతిపై కేంద్ర బృందానికి వివరించాం సంగారెడ్డి కలెక్టర్ శరత్ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 8: శ్యామ్ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర�
నిమజ్జనానికి సర్వం సిద్ధం కొంటూరు చెరువు వద్ద ఏర్పాట్లు పూర్తి అందరూ అప్రమత్తంగా ఉండాలి అందుబాటులో రెండు క్రేన్లు మత్స్యశాఖ ఆధ్వర్యంలో 15మంది గజ ఈతగాళ్లు మెదక్ డీఎస్పీ సైదులు సంగారెడ్డి, సెప్టెంబరు 8: న�
జిన్నారం, సెప్టెంబర్ 7 : సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఖాజిపల్లి గ్రామ శివారులోని కంకర క్రష్షర్ల సమీపంలో బుధవారం చిరుత సంచరించింది. మధ్యాహ్నం సమయంలో కంకర క్రష్షర్ల సమీప
సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోహీర్-కవేలి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజ
దసరా నుంచి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 33,795 ఆసరా పింఛన్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేత సంగారెడ్డి అర్బన్, సెప్టె�