ప్రజల కల సాకారమైంది. పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట కొత్త మండలంగా ఇ�
పేరుకు జాతీయ రహదారులు.. నిర్వహణ లేక నిత్యం ప్రమాదాలే..! సంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులను చూస్తే ఇవి హైవేలేనా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ముఖ్యంగా 65వ నేషనల్ హైవేపై ఉన్న గుంతలను చూ�
లోకకల్యాణం కోసం బ్రాహ్మణులంతా ఏకమై రుద్రసహిత శతచండీ మహాయాగాన్ని నిర్వహించడం సంతోషంగా ఉన్నదని శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతార�
సంగారెడ్డి జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సజావుగా జరిగేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్�
చలికాలం ప్రారంభంలోనే దట్టంగా పొగమంచు అలుముకోవడంతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 5:30గంటల నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో రెండు గంటల పాటు పొగమం�
రాష్ట్రంలోనే పరిశ్రమలకు పెట్టుబడుల ధామంగా మారుతున్నది సంగారెడ్డి జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాల ద్వారా రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవే�
జిల్లాలో 2లక్షల 52 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వ చ్చే అవకాశం ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొనుగోళ్లు సజావు గా జరగాలని అధికారులన�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వంగ్దాల్ గైరాన్తండాలో ఒకప్పుడు తాగునీటి కోసం హైరానా పడేవారు. గ్రామస్తులు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వాగుకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి చోటు చేసుకుంది
బీహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు మంగళవారం భెల్లో జరిగాయి. కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీలో మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో అధ్యక్షుడు, కార్యదర్శి, ఇద్దరు డైరెక్టర్లను �
సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం రోజంతా వర్షం కురుస్తూనే ఉన్నది. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
నేడు జరుగనున్న గ్రూప్-1 పరీక్ష నిర్వహణ కోసం సంగారెడ్డి జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగేలా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ