సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన కల్హేర్ (మం) మహదేవ్ పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి అవ�
అరబిందో పరిశ్రమ యాజమాన్యం నిధులతో నిర్మాణం మెన్ సేఫ్టీవింగ్ పర్యవేక్షణలో మెరుగైన సేవలు రూ.2 కోట్లతో 5,600 చదరపు అడుగుల్లో భవనం ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఆగస్టు 22: ఆపదలో ఉన్న మ�
మాణిక్ ప్రభు దేవాలయం భక్తి కేంద్రం కావాలి ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పటాన్చెరు/పటాన్చెరు టౌన్, ఆగస్టు 22: దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర�
హవేళీఘనపూర్, ఆగస్టు 20: 20 రోజులుగా పెండ్లిళ్ల ముహూర్తాలు ఉండడంతో జోరుగా కొనసాగాయి. ఈనెల 1వ తేదీ నుంచి 21వ తేదీల వరకు పెండ్లి ముహూర్తాలు ఉండడంతో పెండ్లి ఫంక్షన్హాళ్లు, పూలు, పందిళ్లు, పంతుళ్లకు భారీగా డిమాండ�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు పింఛన్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లారం, ఆగస్టు 16: ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా వెన్నంటి ఉంటున్నాడని పటాన్చెరు ఎమ్మె
ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలి టెలీకాన్ఫరెన్స్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుక�
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 8: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధ�
పిల్లలను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు ఇక నుంచి నిత్యం ప్రత్యేక బృందాల తనిఖీలు సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 1 : బాలకార్మిక వ్యవస్థ నిర్�
పల్లెల అభివృద్ధికి ప్రతినెలా విడుదల చేస్తున్న రాష్ట్ర సర్కార్ ఐదు విడతల్లో రూ.441.47 కోట్లు విడుదల సంగారెడ్డి, జూలై 29: పల్లెలు ప్రగతికి చిహ్నాలు.. అలాంటి గ్రామాలను ఆదర్శంగా తీర్చిద్దుతున్నారు ముఖ్యమంత్రి క�
అందోల్/ అల్లాదుర్గం, జూలై 29: మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని రేణుకామాత ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. అల్లాదుర్గం రేణుకామాత ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయాలని కోరు�
సంగారెడ్డి నియోజకవర్గంలో 16 క్లస్టర్లు ఐదువేల ఎకరాలకు ఒక అధికారి నియామకం ‘ఆత్మ’తో రైతులకు నూతన పంటలపై చైతన్యం కల్పించాలి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సంగారెడ్డి, జూలై 29: పంటల స
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ దళితబంధు లబ్ధిదారుడి షాపు ప్రారంభం సదాశివపేట, జూలై 22: దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమాజ సేవలో పరిశ్రమల సహకారం అభినందనీయం భానూరులో నూతన పాఠశాల భవనం ప్రారంభం పటాన్చెరు, జూలై 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో తీసుకొచ్చిన వినూత్న సంస్కరణల మూ