Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం అవుతుంది.
దేశంలోకి ల్యాప్టాప్ దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్, హెచ్పీ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు.. భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోలేని పరిస్థితులు
ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన గెలాక్సీ ఎఫ్ సిరీస్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నది.
Samsung Galaxy S23 FE | త్వరలో మార్కెట్లోకి శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
భారత్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తామని సామ్సంగ్ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈవో జేబీ పార్క్ ప్రకటించారు. నోయిడాలోగల ఫ్యాక్టరీలో వీటి మాన్యుఫ్యాక్చ
Samsung Galaxy M34 5G | దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ ఆవిష్కరించింది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల ఈ ఫోన్ ధర రూ.16,999 నుంచి మొదలవుతుంది.
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా హైదరాబాద్లో అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీకి