Samsung Galaxy S23 FE 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి త్వరలో తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. అమెజాన్ వేదికగా సేల్స్ నిర్వహించనున్నది.
Samsung Galaxy | సామ్సంగ్కు చెందిన పలు మాడళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశీయంగా తయారైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, జెడ్ఫోల్డ్5లకోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు.
కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్..దేశీయంగా తయారైన ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్లో భాగంగా జెడ్ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ మాడళ్లను ఢిల్లీకి సమీపంలో ఉన్న
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం అవుతుంది.
దేశంలోకి ల్యాప్టాప్ దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్, హెచ్పీ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు.. భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోలేని పరిస్థితులు
ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై (Imports) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు (Restrictions) విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి ఈ నెల ఏడో తేదీన తన గెలాక్సీ ఎఫ్ సిరీస్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నది.
Samsung Galaxy S23 FE | త్వరలో మార్కెట్లోకి శాంసంగ్ తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ఆవిష్కరిస్తుందని తెలుస్తున్నది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు.
భారత్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తామని సామ్సంగ్ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈవో జేబీ పార్క్ ప్రకటించారు. నోయిడాలోగల ఫ్యాక్టరీలో వీటి మాన్యుఫ్యాక్చ