Samsung Galaxy A06 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఏ06 (Samsung Galaxy Ao6) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Samsung Galaxy M35 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో రూ.19,999లకు ఆవిష్కరించింది.
WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికం వినియోగిస్తున్న యాప్లలో వాట్సాప్ ఒకటి. మోటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తీసుకువస్తున్నది. అదే సమయంలో యూజర్ల సెక్యూరిటీకి పెద్దపీట వేస్తుంది. అయి�
Samsung Galaxy S24 Ultra | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ జెయింట్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఫోన్ కొత్త రంగు ఆప్షన్తో భారత్ మార్కెట్లోకి తెచ్చింది.
ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ బిగ్"సి’ షోరూంలో సామ్సంగ్నకు చెందిన గెలాక్సీ ఏఐ సిరీస్ ఫోన్లు ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా బిగ్"సి’ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..
దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ రెండు సరికొత్త అధిక సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్స్ను విడుదల చేసింది. 45వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 20,000 మెగాహెట్జ్ శ్రేణిలో ఒకటి, 25వాట
Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్ను ఈ నెల 17న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థయైన సామ్సంగ్..కృత్రిమ మేధస్సుతో తయారైన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అల్ట్రా-ప్రీమియం నియో క్యూలెడ్ టీవ