ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ బిగ్"సి’ షోరూంలో సామ్సంగ్నకు చెందిన గెలాక్సీ ఏఐ సిరీస్ ఫోన్లు ఈ నెల 14 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా బిగ్"సి’ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..
దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ రెండు సరికొత్త అధిక సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్స్ను విడుదల చేసింది. 45వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 20,000 మెగాహెట్జ్ శ్రేణిలో ఒకటి, 25వాట
Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ (Samsung Galaxy F55 5G) ఫోన్ను ఈ నెల 17న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థయైన సామ్సంగ్..కృత్రిమ మేధస్సుతో తయారైన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు అల్ట్రా-ప్రీమియం నియో క్యూలెడ్ టీవ
Samsung Galaxy M55 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం55తోపాటు గెలాక్సీ ఎం15 ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
దేశంలో అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండైన సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్లో భాగంగా మరికొన్ని స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మధ్య-ప్రీమియం స్థాయి సెగ్మెంట్ను మరింత బలోపేతం చేయ
గెలాక్సీ ఏ సిరీస్లో వస్తున్న రెండు సరికొత్త స్మార్ట్ఫోన్ల ధరలను గురువారం సామ్సంగ్ వెల్లడించింది. 5జీ శ్రేణిలో ఏ55, ఏ35 మాడళ్లను కంపెనీ తెస్తున్న విషయం తెలిసిందే. గెలాక్సీ ఏ35 5జీలో రెండు వేరియంట్లుండగా, ఏ
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.