Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.
Samsung Galaxy S24 FE | ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఫోన్ ను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది.
Samsung Galaxy XCover 7 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్7 (Samsung Galaxy XCover 7) ఫోన్ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్లోని మాస్టర్ టెలికమ్యూనికేషన్స్ స్టోర్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మ�
Tech News | స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో అది వ్యయ భారమేనని సామ్సంగ్, క్వాల్కమ్ తదితర కంపెనీలు చెప్తున్నాయి.
Samsung Galaxy S23 FE | గత నెల భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ప్రీమియం ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ తాజాగా మరో రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లను త్వరలో ఆవిష్కరించనున్నది.వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్లు భారత్ మార్కెట్లోకి వస్తాయని తెలుస్తున్నది.
Samsung Galaxy S24 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ, ఆల్ట్రా హెచ్డీఆర్ సపోర్ట్ ఉంటుం�
Samsung Galaxy A05s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి తన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్కరించింది.
Smartphones | గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు మూడు శాతం తగ్గాయి. అయినా, మార్కెట్లో శాంసంగ్, షియోమీ, రియల్ మీ, ఒప్పో, వివో ఫోన్లదే హవా
OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘వన్ ప్లస్ ఓపెన్’ ఈ నెల 19న ఆవిష్కరించనున్నది.
Samsung Galaxy S23 FE 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి త్వరలో తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. అమెజాన్ వేదికగా సేల్స్ నిర్వహించనున్నది.
Samsung Galaxy | సామ్సంగ్కు చెందిన పలు మాడళ్లకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశీయంగా తయారైన గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, జెడ్ఫోల్డ్5లకోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు జరుపుతున్నారు.