భారత్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తామని సామ్సంగ్ నైరుతి ఆసియా అధ్యక్షుడు, సీఈవో జేబీ పార్క్ ప్రకటించారు. నోయిడాలోగల ఫ్యాక్టరీలో వీటి మాన్యుఫ్యాక్చ
Samsung Galaxy M34 5G | దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ ఆవిష్కరించింది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల ఈ ఫోన్ ధర రూ.16,999 నుంచి మొదలవుతుంది.
చదువు తర్వాత ఉద్యోగ, ఉపాధికి కావాల్సిన వృత్తి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కరీంనగర్ జిల్లాలో సత్ఫలితాలనిస్త�
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ సామ్సంగ్..తాజాగా హైదరాబాద్లో అతిపెద్ద ప్రీమియం ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించింది. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కంపెనీకి
Samsung Galaxy F54 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. త్వరలో భారత్ మార్కెట్లోకి గెలాక్సీ ఎఫ్54 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.33 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉండొచ్చు.
Smart Phone Sales | వరుసగా రెండో త్రైమాసికంలోనూ స్మార్ట్ ఫోన్ల సేల్స్ లో శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రీమియం ఫోన్ల పట్ల ప్రజల్లో మోజు పెరుగుతున్నది.