Samsung Galaxy M14 5G | శాంసంగ్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి ఈ నెల 17న గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రానున్నది. సింగిల్ చార్జింగ్తో రెండు రోజులు వినియోగించుకోవచ్చు.
Samsung | ఇండియాలోనే ప్రీమియం లాప్టాప్లు తయారు చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. తద్వారా కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీంతో లబ్ధి పొందాలని తలపోస్తున్నది.
Samsung Galaxy S22 | కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గ్యాలక్సీ ఎస్ 22 సిరీస్ మొబైల్ ధరను ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ భారీగా తగ్గించింది.