సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్టీవీని భారత్లో లాంచ్ చేసింది. శాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ 2021 పేరుతో స్మార్ట్టీవీని విడుదల చేసింది. మునుపటి మోడల్ కంటే ఇది 46శాతం సన్నగా ఉంటుంది. విభిన
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ప్రీమియం డిజైన్స్, అద్భుతమైన పనితీరు, డ్యూయల్ కెమెరాలు, 4జీతో పాటు 5జీ కనెక్టివిటీ కలిగిన ఫోన్లను ప్రముఖ కంపెనీలు శాంసంగ్,
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో మరో కొత్తసేల్ను ప్రకటించింది. శాంసంగ్ అప్గ్రేడ్ డేస్ సేల్ 2021 పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది.సేల్లో భాగంగా ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జ
సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఎం32 ఫోన్ను త్వరలోనే భారత్లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఓ సపోర్
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల తయారీకి చిప్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. ఈ ఏడాది ఎలాంటి గెలాక్సీ ‘నోట్’ స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోమని శాంసంగ్ స్పష్టం చేసింది. 2022లో ఈ ఫోన్లు రిలీజ్ అయ్యే అవక�
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఫ్యాన్ ఎడిషన్(గెలాక్సీ S20 FE)నిఅంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 4జీ మోడల్ను జర్మనీ, మలేషియా, వియత్నాంల్లోలాంచ్ చేశారు. కొత్త వేరియంట్�
సియోల్, ఏప్రిల్ 28: సామ్సంగ్ వ్యవస్థాపక కుటుంబం భారీ ఎత్తున వారసత్వ పన్నును చెల్లించనున్నది. దక్షిణ కొరియా ప్రభుత్వానికి మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 10.8 బిలియన్ డాలర్లు (రూ.80,450 కోట్లు) అప్పగించనున్నది
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను ఆవిష్కరించింది. శాంసంగ్ గెలాక్సీ M42 5G స్మార్ట్ఫోన్ను బుధవారం భారత్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రా
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శ్యామ్సంగ్ తన 5జీ మోడల్ ఫోన్ ఎస్20 ఎఫ్ఈ గెలాక్సీ ఫోన్ను మంగళవారం ఆవిష్కరించనున్నది. ఈ సంగతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా ధ్రువీకర�
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు శ్యామ్సంగ్, ఆపిల్ తదితర సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాలను మిస్ అవుతున్నట్లు వెల్లడించాయి. చిప్ల కొరత, కరోనా మహమ్మారి ప్రభావంతో అంతర్జాతీయ విమానాల �
న్యూఢిల్లీ: సౌత్కొరియా ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్ త్వరలో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించనుంది. గెలాక్సీ ఎం సిరీస్లో M12 స్మార్ట్ఫోన్ను మార్చి 11న మధ్యాహ్నం 12 గంటలకు భారత్లో విడుదల చేయన
ముంబై: శాంసంగ్ కంపెనీ గతేడాది విడుదల చేసిన మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ గెలాక్సీ M31s ధరను భారత్లో రూ.1000 తగ్గించింది. గత ఏడాది జూలైలో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.19,499గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ �