Samsung | ఉక్రెయిన్పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిప
సియోల్ : వచ్చే ఏడాది 8కే మినీఎల్ఈడీ, 4కే ఓఎల్ఈడీ టీవీలను లాంఛ్ చేసేందుకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సన్నాహాలు చేపట్టింది. నియో క్యూఎల్ఈడీ టీవీ బ్రాండ్ను క్యారీ చేస్తూ 8కే మినీఎల్ఈడీ టీవీ ముందు�
Samsung AirDresser | చలికాలం మొదలైపోగానే బీరువాలోని ఉన్ని దుస్తులన్నీ బయటికి వస్తాయి. షెల్ఫుల్లో ఉన్న కుల్లాలు, మఫ్లర్లు, గ్లౌజులను శుభ్రంగా ఉతుక్కుంటారు. అయితే, సహజంగానే దళసరిగా ఉండే శీతకాలపు దుస్తులను ఉతకడం అంత సు�
సౌత్కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్టీవీని భారత్లో లాంచ్ చేసింది. శాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ 2021 పేరుతో స్మార్ట్టీవీని విడుదల చేసింది. మునుపటి మోడల్ కంటే ఇది 46శాతం సన్నగా ఉంటుంది. విభిన
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ప్రీమియం డిజైన్స్, అద్భుతమైన పనితీరు, డ్యూయల్ కెమెరాలు, 4జీతో పాటు 5జీ కనెక్టివిటీ కలిగిన ఫోన్లను ప్రముఖ కంపెనీలు శాంసంగ్,
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో మరో కొత్తసేల్ను ప్రకటించింది. శాంసంగ్ అప్గ్రేడ్ డేస్ సేల్ 2021 పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది.సేల్లో భాగంగా ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జ
సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఎం32 ఫోన్ను త్వరలోనే భారత్లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఓ సపోర్