లక్నో : ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. నిఘోహీ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్పూర్ చకోరా గ్రామంలో సమాజ్వాదీ పార్టీ నాయకుడిని హత్య చేశారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న
Salim khan | ఎన్నికల వేళ నాయకులు పార్టీలు మారడం సాధారణమే. కాంగ్రెస్ పార్టీకి (Congress) చెందిన ఓ లీడర్ కూడా సమాజ్వాదీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ఎన్నికల సీజన్ కాబట్టి టికెట్ నిరాకరించినందుకు
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయినా.. అందరి దృష్టీ ఆయన ప్రసంగంపై లేదు. ఆయన వెనక నిల్చున్న ఓ సాధువుపై కేం
UP Polls | బీజేపీ నుంచి ఇటీవలే సమాజ్వాదీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య విషయంలో సమాజ్వాదీ కీలక నిర్ణయం తీసుకుంది. తన సిట్టింగ్ స్థానాన్ని మార్చేసింది. ప్రతి సారీ
Akhilesh yadav | సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న
లక్నో: నేరస్తులకు టికెట్లు ఇచ్చేందుకు ఎస్పీ, బీఎస్పీ మధ్య పోటీ నెలకొందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ నేరగాళ్లు ఎమ్మెల్యేలైతే తుపాకులు ఉత్పత్తి చేస్తారని ఆరోపించారు. వారికి �
లక్నో : యూపీలో రాజకీయ నేతపై ఎద్దు దాడి చేయడం కలకలం రేపింది. లఖింపూర్ ఖేరిలో ఎస్పీ నేత జహిద్ అలీ ఖాన్పై ఎద్దు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్పీ ప్రతినిధి జహిద్ అలీ ఖాన్ బుధవారం ర�