లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎస్పీ నేతలంతా ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్నగర్ అసెంబ్లీ స్థాన�
ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేందుకు ఒక్క ఓటు చాలు. తాజాగా ముగిసిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్లతో తేడాతో చాలా మంది అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ స్పందించారు. గతంలో కంటే తమకు రెండున్నర రెట్లు సీట్లను అందించనందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
Uttarpradesh Election result: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో
సమాజ్వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి, పోలిం
ఈవీఎంలను ఎన్నికల కమిషన్ అధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఈసీపై తనకు విశ్వాసం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించిన క్రమంలో ఆ పార్టీ బుధవారం ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
అఖిలేశ్ సమక్షంలో చేరిన మయాంక్ జోషి యూపీ ఎన్నికల మధ్యలో బీజేపీకి ఎదురుదెబ్బ బలమైన నేతగా రీటా బహుగుణకు పేరు అజాంగఢ్: ఆఖరి విడుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీకి చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన