న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలంటించారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసి ముచ్చట పడొద్దని, ఆట ముగియలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు బీజ
కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా తెరకెక్కాలని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా అయినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా సినిమా అవుతుందంటూ వ్యా
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎస్పీ నేతలంతా ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్నగర్ అసెంబ్లీ స్థాన�
ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేందుకు ఒక్క ఓటు చాలు. తాజాగా ముగిసిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్లతో తేడాతో చాలా మంది అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ స్పందించారు. గతంలో కంటే తమకు రెండున్నర రెట్లు సీట్లను అందించనందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.