Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస�
నాథూరాం గాడ్సేను అభిమానించే వారిని ముస్లింలు ఎన్నడూ విశ్వసించరని అందుకే బీజేపీకి వారు ఎప్పటికీ ఓటు వేయరని యూపీలోని సంభాల్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ అహ్మద్ అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ పుట్టిన గ్రామమైన సాయ్ఫాయ్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆయన గౌరవార్థం మూడు రోజులు
Mulayam Singh Yadav:సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీచర్గా, రెజ్లర్గా కెరీర్ను ప్రారంభించిన ములాయం.. ఆ తర్వాత యూపీ రాజకీయాల్లో ఓ మైలురాయిగా �
PM Modi on Mulayam Singh Yadav: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ములాయం మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించార�
Mulayam Singh Yadav:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ములాయం మృతి పట్ల రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనా
Mulayam Singh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అంది
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు
లక్నో, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారోద్యమం ద్వారా బీజేపీ, ఆరెస్సెస్ తమ ‘చీకటి పేజీలను’ దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ య