సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని వాహనాలు పరస్పరం ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి అఖిలేశ్ సురక్షితంగా బయటపడ్డారు.
దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్క
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
Azam Khan |ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ చరి�
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో దిగనున్నారు.
Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేస�
నాథూరాం గాడ్సేను అభిమానించే వారిని ముస్లింలు ఎన్నడూ విశ్వసించరని అందుకే బీజేపీకి వారు ఎప్పటికీ ఓటు వేయరని యూపీలోని సంభాల్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ అహ్మద్ అన్నారు.
ములాయం సింగ్ యాదవ్ పుట్టిన గ్రామమైన సాయ్ఫాయ్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆయన గౌరవార్థం మూడు రోజులు
Mulayam Singh Yadav:సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీచర్గా, రెజ్లర్గా కెరీర్ను ప్రారంభించిన ములాయం.. ఆ తర్వాత యూపీ రాజకీయాల్లో ఓ మైలురాయిగా �
PM Modi on Mulayam Singh Yadav: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ములాయం మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించార�
Mulayam Singh Yadav:ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. ములాయం మృతి పట్ల రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనా