Abhishek Bachchan | బాలీవుడ్ యువ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీలో చేరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చ
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో దమరా ప్రాంతంలో ఖాన్ విద్వేష ప్
Abhishek Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందుకు �
Akhilesh Yadav | దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
Azam Khan | సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత, అనర్హతకు గురైన మాజీ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ (Azam Khan ) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్స్టర్ (Gangster), పొలిటీషియన్ అతీక్ అహ్మద్ (Atiq Ahmed ) లానే తనను కూడా కాల్చి (Shootout) చంపుతారని
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని వాహనాలు పరస్పరం ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి అఖిలేశ్ సురక్షితంగా బయటపడ్డారు.
దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్క
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
Azam Khan |ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ నిర్ణయంతో 1977 నుంచి రామ్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో విరాజిల్లిన సమాజ్వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ కుటుంబం.. 45 ఏళ్ల రాజకీయ చరి�
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా ఆయన కోడలు, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో దిగనున్నారు.
Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�