Swami Prasad Maurya | ఉత్తరప్రదేశ్కు చెందిన ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూమతం అనేది లేదని, హిందూమతం బూటమన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలను ట్రాప్ చేసేందుకు ఇదో ఉచ్చుంటూ �
Shoe Thrown At SP Leader | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేతపై ఒక వ్యక్తి షూ విసిరాడు (Shoe Thrown). ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అతడ్ని చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ �
Abhishek Bachchan | బాలీవుడ్ యువ సూపర్ స్టార్ అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆయన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీలో చేరి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చ
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో దమరా ప్రాంతంలో ఖాన్ విద్వేష ప్
Abhishek Bachchan | బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. అలహాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపేందుకు సమాజ్ వాదీ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందుకు �
Akhilesh Yadav | దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
Azam Khan | సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత, అనర్హతకు గురైన మాజీ ఎమ్మెల్యే అజామ్ ఖాన్ (Azam Khan ) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్స్టర్ (Gangster), పొలిటీషియన్ అతీక్ అహ్మద్ (Atiq Ahmed ) లానే తనను కూడా కాల్చి (Shootout) చంపుతారని
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని వాహనాలు పరస్పరం ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి అఖిలేశ్ సురక్షితంగా బయటపడ్డారు.
దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్క
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�