Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే 16 మంది అభ్యర్ధులను సమాజ్వాదీ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్ట
Akhilesh Yadav | ఉత్తప్రదేశ్లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ఆలయంలో నెలకొల్పబోయే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ నె�
Akhilesh Yadav | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్�
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Polls) యూపీలోని 80 లోక్సభ స్ధానాలకు గాను 65 స్ధానాల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Akhilesh Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, సీబీఐని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడం అలవాటుగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మ�
మధ్యప్రదేశ్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పై గురిపెట్టిన సమాజ్వాదీ పార్టీ ఆయన పోటీ చేస్తున్న బుద్నీలో వివాదాస్పద స్వామిగా పేరొందిన మహామండలేశ్వర్ స్వామి వైరాగ్యానంద్ గిరి అలియాస్ మిర్చి బాబాను బ
Azam Khan | రెండు జనన ధ్రువీకరణ పత్రాల కేసులో సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్, ఆయన తనయుడు అబ్దుల్లా ఆజంను జైలు అధికారులు రాంపూర్ జైలు నుంచి ఆదివారం తరలించారు. ఆజంఖాన్ను సీతాపూర్ జైలుకు, అబ్దుల్లాను �
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికల పంచాయితీ తెగకముందే మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల లొల్లి మొదలైంది.
Swami Prasad Maurya | ఉత్తరప్రదేశ్కు చెందిన ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూమతం అనేది లేదని, హిందూమతం బూటమన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలను ట్రాప్ చేసేందుకు ఇదో ఉచ్చుంటూ �
Shoe Thrown At SP Leader | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేతపై ఒక వ్యక్తి షూ విసిరాడు (Shoe Thrown). ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అతడ్ని చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ �