మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తమకు 5 స్థానాలను ఇవ్వాలని, లేదంటే 25 స్థానాల్లో పోటీ చేస్తామని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి సమాజ్వాదీపార్టీ హెచ్చరించింది. ఈ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శి�
ఇండియా కూటమిలో చిచ్చు రేగింది. హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూటమిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు పట్ల కూటమిలోని ప్రాంతీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఆ పార్టీ పొత్తు ధర్మం పాటించకుం�
శ్రీరామ జన్మభూమి అయోధ్యలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆయన గురువారం ఆ పార్టీ అయోధ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నవారు విస్తృ�
వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లును తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం-1995 సవరించేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. వక్ఫ్ చట్టం-1995 సవరణ బిల్లును
ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. బుధవారం రెండు గంటలపాటు వర్షం కురవడంతో, శాసనసభ భవన
UP CM Yogi Adityanath |సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు’ పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.
Mata Prasad Pandey | ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన మాతా ప్రసాద్ పాండే ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ లోక్సభకు ఎన్నికయ్యార�
యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్ని తాము గెలుచుకున్నప్పటికీ, ఈవీఎంలను విశ్వసించబోనని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతను లోక్సభలో
Delhi Rains | ఢిల్లీలో భారీ వర్షాలకు సాధారణ ప్రజలతోపాటు రాజకీయ నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్లమెంటుకు బయలుదేరేందుకు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ఇబ్బంది పడ్డారు. చివరకు సిబ్బంది ఆయన�
ఉత్తర్ప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రఫీక్ అన్సారీకి 100 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయినా ఖాతరు చేయలేదు. దీంతో సోమవారం ఎట్టకేలకు యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మీరట్ స�