Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
Uttarpradesh Election result: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో
సమాజ్వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి, పోలిం
ఈవీఎంలను ఎన్నికల కమిషన్ అధికారులు ట్యాంపరింగ్ చేస్తున్నారని, ఈసీపై తనకు విశ్వాసం లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించిన క్రమంలో ఆ పార్టీ బుధవారం ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
అఖిలేశ్ సమక్షంలో చేరిన మయాంక్ జోషి యూపీ ఎన్నికల మధ్యలో బీజేపీకి ఎదురుదెబ్బ బలమైన నేతగా రీటా బహుగుణకు పేరు అజాంగఢ్: ఆఖరి విడుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీకి చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన
ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు.. మొహర్రం పండుగకే కరెంట్ ఇచ్చేవారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగల సమయంలో ప్రజలకు కరెంట్ కోతలే. బుందేల్ఖండ్ ప్రాంతంలో అఖిలేశ్ గూండాలు తుపాకులు, ఆయుధాలు తయారు చే
Mayawati | ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (SP) అధికారంలోకి వచ్చే అవకాశం లేదని బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. తాము అధికారంలోకి రాలేమని ఆ పార్టీ నేతల ముఖం చూస్తే అర్థమవుతుందని చెప్�
ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 27 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సమాజ్ వాదీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, అఖిల
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నానని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో ఈనెల 20వ తేదీన మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఆ దశలో 627 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 135 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఓ రిపోర్ట్ చెప్పింది. మొత్తం 623 �