ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు.. మొహర్రం పండుగకే కరెంట్ ఇచ్చేవారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగల సమయంలో ప్రజలకు కరెంట్ కోతలే. బుందేల్ఖండ్ ప్రాంతంలో అఖిలేశ్ గూండాలు తుపాకులు, ఆయుధాలు తయారు చేస్తే, ప్రధాని మోదీ ఇక్కడ రక్షణ రంగ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు.
– యూపీ ఎన్నికల ప్రచారంలో అమిత్షా