Nagpur Police : వరుసగా పండుగలు రాబోతున్న వేళ మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ పరిధిలో డీజేలు, మోడిఫైడ్ సౌండ్ సిస్టమ్స్, బీమ్ లైట్స్, లేజర్ బీమ్లైట్స్, డీజే వాహనాలపై నిషేధం �
పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. స్థానిక గాంధీజీ విద్యాసంస్థలలో గురువారం ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా �
Festivals | తెలంగాణ విద్వత్సభ రాబోయే తెలుగు సంవత్సరమైన శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగల తేదీలను నిర్ణయించింది. ఈ నెల 1, 2 తేదీల్లో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ విద్వత్సభ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని పండగులకు అసలైన గుర్తింపు, గౌరవం దక్కాయని, నేటి కాంగ్రెస్ పాలనలో పండుగలు తమ ఉనికిని కోల్పోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన�
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పండుగలకు పూర్వ వైభవం వచ్చిందని, పండుగలకు పూర్వవైభావాన్ని తెచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు.
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహ�
భారతీయ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి పిల్లల మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు బలమైన పునాదులు వేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ పండుగలు పిల్లలలో సానుకూల దృక్పథాన్ని, సామాజిక స్పృహను పెంపొందిస్తాయి. రంగ�
పండుగల సమయంలోనే తెలంగాణ ఈగల్ టీం డ్రగ్స్పై దా డుల చేస్తున్నదని, మిగ తా సమయంలో పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. ఈగల్ టీం దాడులపై అనుమానాలు ఉన్నాయని శనివారం ప్రకటనలో పేర్కొన్న�
RTC Charges | సామాన్యుడికి రవాణా సదుపాయాన్ని అందుబాటులో ఉంచవలిసిన ప్రభుత్వం దసరా సెలవుల రద్దీని సాకుగా తీసుకుని ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తుంది.
తెలంగాణ రైతు సాయుధ పోరాట ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ
TGSRTC | సోమవారం ఉదయం సికింద్రాబాద్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు టికెట్ తీసుకోగా రూ.140 రూపాయలు తీసుకుని కండక్టర్ టికెట్ ఇచ్చాడు. అయితే అంతకుముందు టికెట్ ధర రూ. 90 రూపాయలు ఉండగా.. పండుగ పేరుతో రూ.140 రూపాయలు తీసుకోవడం ఎం�
నిర్బంధాల మధ్య పండుగలు జరపడం సరికాదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆ యన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆల య వద్ద పర్యటించారు.
వరుస వ్రతాలు.. పెద్ద పెద్ద పండుగలు.. నవరాత్రులు.. ఇలా కోలాహలంగా సాగిపోయే కాలం వచ్చేస్తున్నది. ప్రతి నెలలోనూ పండుగలతో నిండి ఉన్న దక్షిణాయనం ఆగమిస్తున్నది. ఈ ఆరు మాసాల సమయం.. ఎన్నెన్నో పర్వాలు పలకరిస్తాయి. వీట�
ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇందులో పండుగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తినే లు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసార