Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
Amit Shah | కేంద్రం ప్రభుత్వ (Union Govt) ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల (Maoists) లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit shah) ఈ వ్యవహారంపై కీల
శాంతిని కోరుకునేవారు తక్షణమే లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చెప్పారు. మావోయిస్టులు కాల్పుల విరమణను కోరుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జరిగినది తప్పు �
ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ కరూర్లో (Karur Stampede) నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. సుమారు లక్ష మందికిపైగా కిక్కిరిసిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇప్పటి
Leh protest : లద్దాఖ్లో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. నేపాల్ జెన్ జెడ్ తరహాలో లద్దాఖ్లోని లేహ్లో అల్లర్లకు కారణం సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk) అని తెలిపింది.
Parakamani Contraversy | తిరుమల పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించినట్లు ఉందని �
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో అనధికారికంగా అమలవుతున్న ‘75 ఏండ్లకు రిటైర్మెంట్' నిబంధనపై మరోసారి చర్చ జరుగుతున్నది. తన చిరకాల మిత్రుడు, రాష్ట్రీయ స్�
పొరుగు దేశాల్లో తలెత్తుతున్న ఆందోళనలు, నిరసనలు మన దేశంలోని పాలకులను ఆలోచనలో పడేస్తున్నాయి. మనదేశంలో.. ము ఖ్యంగా 1974 తర్వాత తలెత్తిన నిరసనలన్నింటిపైనా అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖ అధికారులను అమిత్ షా ఆద�
Amit Shah: జార్ఖండ్లోని బొకారోలో నక్సలిజం అంతమైనట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ముగ్గరు నక్సల్స్ హతమైన ఘటన నేపథ్యంలో ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లేవారేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు (Ganesh Immersion) ప్రారంభమయ్యాయి. నగరం నలువైపుల నుంచి ట్యాంక్బండ్కు గణనాథులు తరలివచ్చారు. దీంతో అబిడ్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు గణనాథులు బారులు తీరారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ పర్యటన రద్దయింది. శనివారం నగంలో జరుగనున్న వినాయక నిమజ్జనానికి అమిత్ షా హాజరవుతారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి అమిత్షాను కోరింది.
మతపరమైన హింసను తప్పించుకోవడానికి 2024 డిసెంబర్ 31 కన్నా ముందు భారత్కు వచ్చిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు వంటి మైనారిటీ మత�
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్గఢ్లో కేసు నమోదైంది. రాయ్పూర్ నివాసి గోపాల్ సమంతో మన క్యాంప్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో మహువ శుక్రవా�