అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలోనే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Naxal Mukt Bharat | దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని, మావోయిస్టు హింసాకాండకు నిలయమైన ఛత్తీస్గఢ్లోని బస్తర్ నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు.
Narendra Modi : పశ్చిమాసియా యుద్ధం తీవ్రతతో దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, ముడి చమురు కొరత వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
Lok Sabha : లోక్సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం సాయంత్రం జరిగిన మూజువాణి ఓటింగ్తో అవిశ్వాసం వీగిపోయింది.
Virosh | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం గురువారం (ఫిబ్రవరి 27) రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్యాలెస్ వేదికగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ �
కేరళ పేరు ‘కేరళం’గా మారిన వేళ.. మరిన్ని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలంటూ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై చరిత్రకారులు, పురావ�
Naxalism: ఈ ఏడాది మార్చి 31 లోగా దేశంలో నక్సలిజాన్ని అంతం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గౌహతిలో జరిగిన 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. జమ్మూకశ్మీర్లో సీఆ�
Amit Shah : దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్ఘడ్లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా
Bharat Taxi App : దేశంలోని ప్రయాణికులు, ట్యాక్సీలు నడిపేవారి కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందిన భారత్ ట్యాక్సీ యాప్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 45 రోజుల్లో సరిహద్దు కంచెను నిర్మిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు దేశమంతటికీ ప్రధాన సమస్యగా మారిందన్నారు.
Amit Shah : పశ్చిమ బెంగాల్లోని, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీఎంసీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం మమతా బెనర్జీదే అని వ్యాఖ్యానించారు.
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంత్రావు పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.