జగదల్పూర్ (ఛత్తీస్గఢ్) : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Jhadi Drug: దేశంలో తొలిసారి జిహాదీ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫిక్కింగ్ బృందంపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. కాప్టగాన్ అనే ఆ డ్రగ్ విలువ మార్కెట్ల�
Suvendu Adhikari : విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బెంగాల్ నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బెంగాల్ బీజేపీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం జరగనుం�
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.
Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
BJP's mission Bengal : ఈసారి ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్నే. మిషన్ బెంగాల్ అంటూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పని చేసింది.
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పై తాము చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) అన్నారు. కేంద్ర హోంమ�
West Bengal : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి అక్రమంగా ఎవ్వరూ చొరబడలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక్కరిని కూడా అక్రమంగా రానివ్వబోమని ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఉగ్రవాదిగా సంబోధించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆయనకు బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
Amit Shah: ఒకవేళ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దశాబ్ధాల కాలం నాటి గుర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే గోర్కా సమ�
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
Women's Reservation Bill | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి దేశానికి ప్రధాని మోదీ. కీలకమైన హోం శాఖకు అమాత్యులు అమిత్ షా. పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఆషామాషీ బిల్లు ఏమీ కాదు.
మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుప