కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి! నరేంద్ర మోదీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కీలక మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి
మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక్కటే శివసేన మిగిలిందని.. అదే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొల్హాపూర్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండే వర్గం విడిపో�
పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీ సమకూర్చుకోవడానికి అప్రజాస్వామిక రాజకీయ క్రీడ వేగంగా నడుస్తున్నది. లోక్సభలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో జేడీయూ, తెలుగుదేశం వంటి భాగస్వామ్య
Ram Gopal Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ ఇవ్వలేదన�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పై సిలిగురి (Siliguri) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Cyber Crime PS) లో కేసు నమోదైంది. కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పై మమత వివాదాస్పద ఆరోపణలు చేశారన�
అక్రమ వలసలు, ఇతర కారణాల వల్ల సంభవిస్తున్న అసహజ జనాభా మార్పును పరిశీలించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు.
Prof K Nageshwar : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్(Prof K Nageshwar)ను అరెస్టు చేస్తారనే వదంతులకు చెక్ పడింది. నాగేశ్వర్ను అరెస్ట్ చేయొద్దని ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) స్వయంగా పోలీసులక�
Amit Shah : దేశంలో జనాభాలో వస్తున్న అనవసర మార్పులు, అక్రమ వలసలపై అధ్యయనం చేసేందుకు ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
Amit Shah : దేశంలోకి భూమార్గం ద్వారా అక్రమ చొరబాట్లను నివారించేందుకు త్వరలో దేశ సరిహద్దుల్ని ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్ట్ పరిధిలోకి మార్చనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీలో శుక్
జగదల్పూర్ (ఛత్తీస్గఢ్) : దేశంలో వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Jhadi Drug: దేశంలో తొలిసారి జిహాదీ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. అంతర్జాతీయ నార్కోటిక్స్ ట్రాఫిక్కింగ్ బృందంపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. కాప్టగాన్ అనే ఆ డ్రగ్ విలువ మార్కెట్ల�
Suvendu Adhikari : విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బెంగాల్ నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బెంగాల్ బీజేపీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం జరగనుం�
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.
Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.