వచ్చే లోక్సభ (2029) ఎన్నికల లోపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ర్టాల్లో యూసీసీ (ఉమ్మడి పౌరస్మృతి)ని అమలుజేయబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బీజేపీ పాలనలో ఉన్న 21 రాష్ర్టాల్లో యూసీసీని �
Amit Shah : బీజేపీతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్) అమలు చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో పీజీ భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ఎయిమ్స్ ట్రామా కేర్ (AIIMS Trauma Care) సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. త్వరలోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జంతర్ మంతర్ �
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష, బీహార్లో విద్యార్థుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించ
వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ‘దేశద్రోహం’ వ్యాఖ్యలకు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ శుక్రవారం దీటుగా బదులిచ్చారు.
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ ప�
Vande Mataram : వందేమాతరం గేయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే పాడుతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డా�
Rahul Gandhi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లపై లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandghi) మరోసారి విమర్శలు గుప్పించారు.
తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ పట్ల ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి అమిత్ షా అదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. �
Amit Shah : దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్న ఉగ్ర నెట్వర్క్ను భద్రతా బలగాలు అంతం చేశాయి. ఈ ముఠాకు చెందిన దాదాపు 200 మంది సభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్ర హో�
PM Modi | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యా యి..చప్పగా ముగిసాయి కూడా. ఈ సమావేశాలు అంతటా (ఒక్క చివరి రోజు తప్ప) హోం మంత్రి అమిత్ షా గైర్హాజరయ్యారు. గైర్హాజర్ అనే కన్నా విపక్షాలకు జడిసి పారిపోయారు, ము
పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలు, ఆందోళనల మధ్యే ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లున�
Amit Shah: నీట్ పరీక్ష లీకేజీ.. సీజేపీ నిరసన.. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం 3 గంటల వరకు చ
Rahul Gandhi | పార్లమెంటు (Parliament) కు విద్యార్థులు ర్యాలీ (Students Rally) నిర్వహించిన సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి దిగడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతంలో పాలకులు అయితే ద�