Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ మృతి చెందారు. ఆయన గత కొన్నాళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే అనుమానాస్పద రీతిలో ప్రతీక్ యాదవ్ మృతిచెందారు.
Congress | మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలి�
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ‘ఐప్యాక్' సేవలు పొందిన అధికార డీఎంకే, తృణమూల్ ఘోర పరాజయం నేపథ్యంలో.. యూపీలో అఖిలేశ్ పార్టీ సమాజ్వాదీ సదరు రాజకీయ కన్సల్టెన్సీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.
Dimple Yadav | బీజేపీ పాలకులు విచ్ఛిన్నకారులని, వాళ్లు ఎప్పుడూ సమాజంలో విభేదాలు సృష్టించి తమ అధికారాన్ని కాపాడుకుంటారని సమాజ్వాది పార్టీ ఎంపీ (Samajwadi Party MP) డింపుల్ యాదవ్ (Dimple Yadav) విమర్శించారు. లోక్సభలో 131వ రాజ్యాంగ స
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఇతరులు మాట్లాడకుండా అడ్డుపడేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), తృణమూ�
సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మమతకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీ�
షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సమాజ్వాదీ పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ ముహమ్మద్ ముజాహిద్ డిమాండ్ చేశారు.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు
టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూసింగ్ తన బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టాడు. ఆదివారం సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను రింకూసింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. నగరంలోని ప్రముఖ హోటల్లో అట్�
Tyres Flung At SP MP's Convoy | ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ కాన్వాయ్పైకి కొంత మంది వ్యక్తులు టైర్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన వల్ల కొంతమంది వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Samajwadi Party Leader Attacked | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత హరీష్ మిశ్రాపై కర్ణి సేన మద్దతుదారులు కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన అనుచరులు వారిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
BJP wins UP's Milkipur | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా మిల్కిపూర్లో జరిగిన ఎప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)పై జరిగిన ప్రతిష్టాత్మక పోరులో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ గెలిచ