Akhilesh Yadav | అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గరపడటంతో ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో అధికార బీజేపీ (BJP), సమాజ్వాదీ పార్టీ (Samajwadi Party) ల మధ్య హామీల పోరు తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో మూడోసారి పీఠాన్ని దక్కించుకోవాలని �
Asaduddin Owaisi : ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అయితే, పొత్తు చాలా క్లిష్టమైందని ఎసమాజ్వాదీ పార్టీ అభిప్రాయప�
సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లో త్వరలోనే తిరుగుబాటు జరగబోతున్నదని, పార్టీ చీఫ్ పదవి నుంచి అఖిలేశ్ యాదవ్ తప్పుకోనున్నారని, ఆ బాధ్యతలను శివపాల్ సింగ్ యాదవ్ చేపట్టనున్నారని ఉత్తరప్రదేశ్ మంత్రి, సుహేల్
ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు నేడు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముక్కలు చెక్కలు కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంల�
Ram Gopal Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ ఇవ్వలేదన�
Om Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక రానున్నదని చెప్పారు. ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ మృతి చెందారు. ఆయన గత కొన్నాళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే అనుమానాస్పద రీతిలో ప్రతీక్ యాదవ్ మృతిచెందారు.
Congress | మంత్రి పదవుల కోసం 55 ఏండ్లుగా తమతో కొనసాగుతున్న డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడించింది. దీంతో ఇలాంటి నమ్మక ద్రోహి నేతృత్వం వహిస్తున్న కూటమిలో మిత్ర పక్షాలుగా కొనసాగబోమని డీఎంకే తన అసమ్మతిని తెలి�
తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ‘ఐప్యాక్' సేవలు పొందిన అధికార డీఎంకే, తృణమూల్ ఘోర పరాజయం నేపథ్యంలో.. యూపీలో అఖిలేశ్ పార్టీ సమాజ్వాదీ సదరు రాజకీయ కన్సల్టెన్సీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.
Dimple Yadav | బీజేపీ పాలకులు విచ్ఛిన్నకారులని, వాళ్లు ఎప్పుడూ సమాజంలో విభేదాలు సృష్టించి తమ అధికారాన్ని కాపాడుకుంటారని సమాజ్వాది పార్టీ ఎంపీ (Samajwadi Party MP) డింపుల్ యాదవ్ (Dimple Yadav) విమర్శించారు. లోక్సభలో 131వ రాజ్యాంగ స
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఇతరులు మాట్లాడకుండా అడ్డుపడేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), తృణమూ�
సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మమతకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీ�