షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులకు సంబంధించిన నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని సమాజ్వాదీ పార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ ముహమ్మద్ ముజాహిద్ డిమాండ్ చేశారు.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు
టీమ్ఇండియా యువ క్రికెటర్ రింకూసింగ్ తన బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెట్టాడు. ఆదివారం సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను రింకూసింగ్ నిశ్చితార్థం చేసుకున్నాడు. నగరంలోని ప్రముఖ హోటల్లో అట్�
Tyres Flung At SP MP's Convoy | ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ కాన్వాయ్పైకి కొంత మంది వ్యక్తులు టైర్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన వల్ల కొంతమంది వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
Samajwadi Party Leader Attacked | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత హరీష్ మిశ్రాపై కర్ణి సేన మద్దతుదారులు కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన అనుచరులు వారిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
BJP wins UP's Milkipur | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా మిల్కిపూర్లో జరిగిన ఎప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)పై జరిగిన ప్రతిష్టాత్మక పోరులో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ గెలిచ
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా మిగిలింది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం జట్టుకట్టిన ఇండియా కూటమి పార్టీలు ప్రస్తుతం కాంగ్రెస్ను పట్టించుకోవడం లేదు. టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) వంట�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్వరలో జరగనున్న మహా కుంభమేళాకు జరుగుతున్న ఏర్పాట్ల తీరుపై సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిర్వహణ లోపానికి రాష్ట�
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జ�
Samajwadi Party | మహారాష్ట్రలో ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమికి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) షాక్ ఇచ్చింది. ఆ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీ శనివారం ఈ విషయాన్ని ప్రకటించార�
Samajwadi Party: అదానీ అంశంపై జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు సమాజ్వాదీ పార్టీ దూరంగా ఉంది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో జరిగిన ప్రదర్శనకు ఆ పార్టీ నేతలు హాజరుకాలేదు.
యూపీలోని ‘సంభల్' హింసాత్మక ఘటనలపై వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రయత్నించింది. శనివారం ఎస్పీ బృందం సంభల్ చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు
Sambhal violence | ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమ