MP Sanjay raut | ఉత్తరప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ, మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని సమాజ్వాదీ పార్టీ, పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి.
Lucknow | మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆయన చేరికను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ధృవీకరిస్తూ
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే కాషాయ పార్�
MLA Vinay shakya | ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపవుతున్నారు. నిన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య బ�
అధికార పార్టీకి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు గుడ్బై సమాజ్వాదీ పార్టీలో చేరిక త్వరలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారు ఎన్సీపీ అధినేత పవార్ వెల్లడి ఎస్పీతో ఎన్సీపీ, ఆర్ఎల్డీ పొత్తు పోటీకి మాయావత�
ముంబై : యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన అనంతరం కాషాయ పార్టీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. యూపీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్ప�