ముంబై : యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరిన అనంతరం కాషాయ పార్టీపై ఎన్సీపీ నేత శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. యూపీలో మరో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్ప�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కీలక రాజకీయ శక్తిగా ఉన్న బ్రాహ్మణులు ప్రస్తుతం సమాజ్వాదీపార్టీవైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తున్నది. ఇదివరకు బీఎస్పీ, బీజేపీకి అండగా నిలుస్తూ వచ్చిన బ్రాహ్మణ వర్గం.. ఇప్పుడు
UP Polls: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధికార పగ్గాలు చేపడుతుందని కృష్ణ భగవానుడు తరచూ తనకు కలలోకి వచ్చి చెపుతుంటాడని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శతరుద్ర ప్రకాష్ శుక్రవారం కాషాయ పార్టీలో చేరారు. యూపీ బీజేపీ చీఫ్ స