నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ (Basara IIIT) వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.
పని చేయించి ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకువస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం ప్రభుత్వం మరుస్తోంది. ఎంతో కష్టపడుతున్న పనికి తగ్గ వేతనాలు మాత్రం అందడం లేదు. చాలీచాలని జీవితాలతో జీవనం సాగిస్తున్న ఫీల్
రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారి పింఛన్ సొమ్మును కాజేస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడం శోచనీయం.
వారంతా ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఉద్యోగులే. 2016 నాటి జీవో 12 ప్రకారం ఆ శాఖ అవసరాల రీత్యా బదిలీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఇంజినీర్లు.
ఈయన పేరు బట్టు కృష్ణ. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం నెలకు రూ.13,500. అయితే మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పు
డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ
పాడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా విద్యాశాఖ వ్యవహారం కనిపిస్తున్నది. 2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా ఉద్యోగాలు ఇ�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్య సేవలందించేందకు పల్లె దవఖానాలను ఏర్పాటు చేశారు. పల్లె దవాఖానలు కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో వ�
మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పశువైద్య శాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పాడిరైతుల ఇంటివద్దే అత్�
రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలేనని ఇప్పటికే తేలిపోయింది. అదే అబద్ధాల బాటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృ�
Basti Dawakhana | బస్తీవాసులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్యసేవలందించే బస్తీ దవాఖానలు కాంగ్రెస్పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు
రెండు నెలల బకాయి వేతనాలతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.