రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలేనని ఇప్పటికే తేలిపోయింది. అదే అబద్ధాల బాటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృ�
Basti Dawakhana | బస్తీవాసులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్యసేవలందించే బస్తీ దవాఖానలు కాంగ్రెస్పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు
రెండు నెలల బకాయి వేతనాలతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ఎంపీడీవో కార్యలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
వాళ్లు సర్కారు బడుల్లో పనిచేశారు. స్కూళ్లను ఊడ్చి, కడిగి, శుభ్రం చేశారు. ఆఖరికి మూత్రశాలలు, మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా మార్చారు. మొక్కలకు నీళ్లు పోసి, కంటికి రెప్పలా పెంచారు. అలా ఏకంగా 10 నెలల పాటు పనిచేశ�
మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇ�
చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అ
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడానికీ కార్పొరేషన్ మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నదని అధికారులు �
రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల కూడా వేతనాలు ఆలస్యం కానున్నాయి. ఈ మేరకు వారిని ప్రభుత్వం ఇప్పటినుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నది. నిత్యం గొడ్డుచాకిరీ చేస్తున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చ
రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టిన సిబ్బందికి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి సర్వే పూర్తిచేసుకున్న సర్కారు.. గౌరవ వేతనం చెల్లించకుండా తాత్సా
Rickshaw workers | కోల్ సిటీ , ఏప్రిల్ 18: రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న రిక్షా కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ నుంచి జీతాలు చెల్లించాలని, సీనియారిటీ ప్రకారంగా ఔట్ సోర్సింగ్ కార్మికులుగా నియమించాలని ఫైట్ ఫర్ �
Labourers Protest | సకాలంలో కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దుండిగల్ మున్సిపాలిటి కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
పంచాయతీ కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత మల్లేశ్యాదవ్ అన్నారు. అలియాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న కార్మికుల సమ�
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లోని రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. 10వ తేదీ వచ్చినా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగ�
Panchayati Labourers | మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పంచాయతీ కార్మికుల ఖాతాలను మూసివేయడంతో గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందనబోయిన ఎల్లయ్య.