సినీ కార్మికుల నిరసనపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాలని చెబుతున్నారు.పేద సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం. చిన్న నిర్మా�
ఒకవైపు చేసిన పనికి జీతం రాక.. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ లెక్చరర్లు ఆగమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్లూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ�
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కొందరు ఉద్యోగుల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా వాటిని రాష్ట్ర సర్కారు నేరుగా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. దీంతో నెలల తరబడి
Salaries | శంకరంపేట ప్రాజెక్టు ఆఫీసులో చాలామంది కిందిస్థాయి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరూ హైవే పనులు మొదలైనప్పటి నుండి విధులు నిర్వహిస్తున్నారు. అందులో కొంతమంది పెట్రోలింగ్ విభాగంలో మరికొందరు ఎమర్జెన�
దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తే�
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బ�
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ పరిధిలో పనిచేస్తున్న చిరుద్యోగులకు సకాలంలో ఎప్పుడూ వేతనాలు అందడం లేదు. నేటికీ సగంమంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం పెండింగ్లోనే ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందులపాలు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ�
నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ (Basara IIIT) వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.
పని చేయించి ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకువస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం ప్రభుత్వం మరుస్తోంది. ఎంతో కష్టపడుతున్న పనికి తగ్గ వేతనాలు మాత్రం అందడం లేదు. చాలీచాలని జీవితాలతో జీవనం సాగిస్తున్న ఫీల్
రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే వారి పింఛన్ సొమ్మును కాజేస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితాన్ని సొంత అవసరాల కోసం వాడుకోవడం శోచనీయం.
వారంతా ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఉద్యోగులే. 2016 నాటి జీవో 12 ప్రకారం ఆ శాఖ అవసరాల రీత్యా బదిలీ అయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 80 మంది ఇంజినీర్లు.
ఈయన పేరు బట్టు కృష్ణ. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. వచ్చే జీతం నెలకు రూ.13,500. అయితే మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో అప్పు