కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. ‘ఈ నెల జీతం ఇవ్వండి మహాప్రభో’ అంటూ ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే వారు కూడా వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.
సారూ.. జ్వరం వచ్చింది... డబ్బులు ఇస్తే దవాఖానకు పోతా అంటూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆవేదన వ్యక్తంచేశాడు. వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లికి చెందిన సీహెచ్ రాములు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగ�
నిమ్స్ సెక్యూరిటీ సిబ్బంది జీవితాలకు భద్రత కరువైంది. నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులతో పాటు డైరెక్టర్ మొదలు వార్డు బాయ్ల వరకు అందరికీ రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డుల పరిస్థితి దయనీయంగా మార�
Enumerators | కుల గణన (సమగ్ర కుటుంబ సర్వే) నిర్వహించిన ఎన్యుమరేటర్లకు గౌరవ వేతనాలు ఇప్పించాలని పలువురు మహిళలు ఇవాళ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ ఆలీని కలిసి విజ్ఞప్తి చేశారు.
ASHA Workers | తెలగాణ ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక తహసీల్దార్ తిరుమల రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటివరకు హామీలను అమలు చేయకపోవడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ళ తరబడి విధులు నిర్వర్తిస్తున్న దినసరి కూలీలను (Daily Wage workers) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. నెలంతా కష్టపడితే ఇచ్చేది ఆవగింజంతే అన్నట్లుగా ఉంటే, ఆ మొత్తం కూడా అందజేయకుండా
Muncipal workers | పెండింగ్లో ఉన్న రెండు నెలల మున్సిపల్ వర్కర్స్ (Muncipal workers) జీతాలను వెంటనే చెల్లించాలని గురువారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవుల కోసం కొత్త ఐ
సూర్యాపేట పట్టణ శివార్లలోని సువేన్ ఫార్మాకు (Suven Pharma) వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. నెల రోజులు పనిచేయించుకుని 20 రోజుల మాత్రమే జీతం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మూన్నెళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. అడిగితే భయపెట్టిస్తున్నారు. మా కండ్ల ముందే మా వాళ్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది. భయంతో మేము ఉంటే, మళ్లీ లోనికి వచ్చి పనిచేయాలంటున్నరు. మేము పని చేయలేం.
జీహెచ్ఎంసీలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు దోపిడీపర్వం సాగుతోంది. తాజాగా ఎంటమాలజీ విభాగంలో నయా దందా వెలుగులోకి రావడం బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఉద్య�
పూటగడవడమే కష్టమైన పేద కుటుంబం.. మూడు నెలలుగా తనకు రావాల్సిన వేతనం అందించడం లేదని అల్లీపూర్ పాఠశాలలో స్కావెంజర్గా పనిచేస్తున్న ఓ భీమమ్మ తన కుమారుడితో కలిసి పాఠశాల ఉపాధ్యాయు లు, ఎస్ఎంసీ చైర్పర్సన్ను
ఏడు నెలలుగా వేతనాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ వైద్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఎట్టకేలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలోని ఉద్యోగులకు వేతనాలను చెల్లించారు. సొసైటీ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 7వేల మందికిపైగా టీచింగ్, నాన్టీచింగ్ విధులను నిర్వర�