Nalkgonda | : కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండటం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
రాష్ట్రంలోని పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లకు గత 7 నెలల నుంచి జీతాలు నిలిచిపోయాయి. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. ఒకటో తేదీ�
‘ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలేశాం. పెన్షన్లను రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేశాం..’ ఇది ప్రభుత్వవర్గాల ప్రకటన. కానీ ఈ ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్�
హాలియా మున్సిపాలిటీలో ఖజానా ఖాళీ అయ్యింది. రెండు నెలలుగా మున్సిపాలిటీలో పనిచేసి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దాంతో పారిశుధ్య కార్మికులు అర్ధాకలితో పనిచేస్తున్నారు. కార్మిక�
Sanitation workers | భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే..
Nallagonda | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. చిన్న పనికి కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే తప్పా పనులు కానీ దుస్థితి నెలకొం�
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం గల ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న హోంగార్డులకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 1, 2వ తేదీల్లోనే పడే శాలరీలు.. కాంగ్రెస్ హ యాంలో 9వ తేదీ తర్వాత పడుతున్నా యి.