ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం గల ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే జీతాలు చెల్లించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న హోంగార్డులకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 1, 2వ తేదీల్లోనే పడే శాలరీలు.. కాంగ్రెస్ హ యాంలో 9వ తేదీ తర్వాత పడుతున్నా యి.
పదేండ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే దీనికి తొలి ప్రమాద హెచ్చరిక అని చెప్పారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెల�
ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలంటే.. రాకపోకలకు అయ్యే ఖర్చుల కోసం నిత్యం అప్పులు చేయాల్సి వస్తున్నది. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి.
దేశంలో ఉద్యోగార్థుల తొలి ప్రాధాన్యం ఐటీ కొలువులే. లక్షల్లో జీతాలొస్తాయి మరి. అయితే ఈ ట్రెండ్ మారుతోందిప్పుడు. అవును.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఐటీ సంస్థల కంటే 20 శాతం వరకు ఎక్కువ వేతనాలుంటున
మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తె�
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.