కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, పల్లె దవాఖానాల్లో పనిచేసే మిడ్
బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం 6,271 మంది ధూప దీప నైవేద్యం(డీడీఎన్) అర్చకులకు ఫిబ్రవరి, మార్చి నెల గౌరవ వేతనాలు చెల్లించేందుకు రూ.11,01,96,000 నిధులను విడుదల చే సింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 బడ్జెట్ నుంచి ఈ
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జీతాలను దేశంలోని సంస్థలు సగటున 10 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్, తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లోని ఎంప్లాయీస్ వేతనాలు ఎక్కువగా పెరుగవచ్చన్న అభిప్రాయాల�
హామీలు తప్ప.. ఆచరణ మాత్రం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని
దేశంలో ఈ ఏడాది ఉద్యోగుల జీతాల వార్షిక పెరుగుదల ఏక అంకెకే పరిమితం కానుంది. అంతేకాకుండా గత ఏడాది కంటే వేతనాల పెంపును కంపెనీలు స్వల్పంగా తగ్గించనున్నాయి. 2023లో 9.7 శాతం ఇంక్రిమెంటల్ సేలరీ అందుకున్న ఉద్యోగులక�
తాము అధికారంలోకి వస్తే ఠంచనుగా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న రేవంత్ హామీ మాటలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు గడిచినా ఒకటో తేదీన జీతాలు అందని ద్రాక్షగానే మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందుల పాలు చేయడంపై జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర�
Indore Mayor | మహిళా పథకం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి జీతాలు అందడం లేదని మధ్యప్రదేశ్లోని ఇండోర్ మేయర్ (Indore Mayor), బీజేపీ నాయకుడు పుష్యమిత్ర భార్గవ ఆరోపించారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువగా వస్తున�
అధికారం కోసం కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తారీకునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం శూన్యం. ఒకటో తారీకు పోయి ఏడో తేదీ వచ్చినా ఇంకా 70 శాతాని�