ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటనతో నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని చాట్లపల్లి, పలుగుగడ్డ, మునిగడప, రాయవరం, ధర్మారం, అంతాయగూడెం గ్రామాల పారిశుద్ధ్య క�
పల్లె పాలన పడకేసింది. గ్రామ పంచాయతీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటికి సంబంధించిన బోర్లు, పైపులైన్లకు మరమ్మతులు చేసే పరిస్థితి లేదు.
రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి (KV Ramana Chary) అన్నారు. వేలాది అర్చక కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు చూ
Driver died | సర్కారు నిర్వాకమో, అధికారుల వేధింపులో తెలియదు గానీ 104 అంబులెన్స్ డ్రైవర్ హఠాన్మరణం చెందారు. తోటి ఉద్యోగితో విధుల కోసం బైక్పై వెళ్లి కార్యాలయానికి తిరిగొస్తుండగా, తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపో�
Air India | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా పైలట్లకు శుభవార్త. పైలట్ల వేతనాలు రూ.15 వేల వరకూ పెంచడంతోపాటు రూ.1.8 లక్షల బోనస్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
కొత్తగా నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, పల్లె దవాఖానాల్లో పనిచేసే మిడ్
బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం 6,271 మంది ధూప దీప నైవేద్యం(డీడీఎన్) అర్చకులకు ఫిబ్రవరి, మార్చి నెల గౌరవ వేతనాలు చెల్లించేందుకు రూ.11,01,96,000 నిధులను విడుదల చే సింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 బడ్జెట్ నుంచి ఈ
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జీతాలను దేశంలోని సంస్థలు సగటున 10 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్, తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లోని ఎంప్లాయీస్ వేతనాలు ఎక్కువగా పెరుగవచ్చన్న అభిప్రాయాల�
హామీలు తప్ప.. ఆచరణ మాత్రం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని