బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన రెండు నెలల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఒక్కో కాంట్రాక్టు అధ్యాపకుడికి రూ.54,220 చొప్పున రూ.1,08,440 తమ ఖాతాల్లో జమచేసింది
దవాఖానల్లో శానిటేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఆయా సిబ్బందికి వేతనాలను సమయానికి చెల్లించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఆలస్యమైతే సూపరింటెండెంట్లదే బాధ్యత అని స�
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు అందింది. గ్రేట్ రిజిగ్నేషన్కు అడ్డుకట్ట వేసేందుకు టెకీల వేతనాలను రెట్టింపు చేసేందుకు సన్నద్ధమైంది. ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామ�
మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) విద్యార్థులకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులను దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఎగరేసుకుపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరానికిగాన�
జీవోలు జారీ చేసిన ప్రభుత్వం పెన్షనర్లకు కూడా వర్తింపు ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బు�
దమ్మపేట : పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలుచేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సీడీపీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూ�
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): అర్చకులు, ఇతర దేవాదాయ ఉద్యోగుల వేతనాల కోసం శుక్రవారం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. 2021-22 వార్షిక బడ్జెట్ త్రైమాసిక నిధుల కింద ఫండ్స్ విడుదలకు పరిపాలనా అనుమతు�