మీరాలం ట్యాంక్ వద్ద పారిశుధ్య కార్మికులతో మంత్రి కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రూ.8 వేల వేతనాన్ని రూ. 17వేలకు పెంచామని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) విద్యార్థులకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులను దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు ఎగరేసుకుపోతున్నాయి. ప్రస్తుత సంవత్సరానికిగాన�
జీవోలు జారీ చేసిన ప్రభుత్వం పెన్షనర్లకు కూడా వర్తింపు ఉద్యోగ సంఘాల హర్షాతిరేకాలు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బు�
దమ్మపేట : పీఆర్సీ ప్రకారం పెంచిన వేతనాలను వెంటనే అమలుచేయాలని ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సీడీపీవోకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూ�
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): అర్చకులు, ఇతర దేవాదాయ ఉద్యోగుల వేతనాల కోసం శుక్రవారం ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. 2021-22 వార్షిక బడ్జెట్ త్రైమాసిక నిధుల కింద ఫండ్స్ విడుదలకు పరిపాలనా అనుమతు�
మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప
వచ్చే ఏడాది సగటున 8.6 శాతం పెరగనున్న జీతాలు: డెలాయిట్ సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఉద్యోగుల జీతా�
జీవో విడుదల.. మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలుహైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని ప్రకటించింది. ఈ మేరకు జీవో 93�
Salaries hike | రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
సేల్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కొలువులు హాట్ జాబ్స్.. వేతనాలూ..|
కోవిడ్-19 రెండో వేవ్ ఉధృతంగా సాగుతున్నా.. టెక్నాలజీ, ఐటీ, సేల్స్ రంగాల్లో సిబ్బంది ...
నిధులు| రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది.
సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ