మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప
వచ్చే ఏడాది సగటున 8.6 శాతం పెరగనున్న జీతాలు: డెలాయిట్ సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఉద్యోగుల జీతా�
జీవో విడుదల.. మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలుహైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని ప్రకటించింది. ఈ మేరకు జీవో 93�
Salaries hike | రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
సేల్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కొలువులు హాట్ జాబ్స్.. వేతనాలూ..|
కోవిడ్-19 రెండో వేవ్ ఉధృతంగా సాగుతున్నా.. టెక్నాలజీ, ఐటీ, సేల్స్ రంగాల్లో సిబ్బంది ...
నిధులు| రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది.
సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ
రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ వారికీ సమానంగా పెంపు పెన్షన్ల పెంపుతో రిటైర్డ్ ఉద్యోగుల హర్షం ఉపాధ్యాయులకు భారీగా వేతన పెంపు ఈ నెల నుంచి అమల్లోకి కొత్త జీతాలు హైదరాబాద్, జూన్
Common manకు ఆర్బీఐ రిలీఫ్.. సెలవునాడే శాలరీ క్రెడిట్!!
ప్రతి రోజూ వివిధ బ్యాంకుల ఖాతాదారుల లావాదేవీల కోసం నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ ...
ఎల్ఐసీ ఉద్యోగులకు గుడ్న్యూస్}
భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలు 16 శాతం పెరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక....