కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ) కార్మికులు గత 18 నెలలుగా తమకు రావాల్సిన జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 21న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాల కోసం రూ.9,99,70,000ను ప్రభుత్వం విడుదల చేసిందని వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మసివుల్లా ఖాన్ వెల్లడించారు. మార్చి, ఏప్రిల్ వేతనాలు విడుదలయ్యాయని చెప్పారు.
Chandrayaan-3 | ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉ�
టీసీఎస్ (TCS) ఉద్యోగులకు కంపెనీ తీపికబురు అందించింది. వేతన అసమానతలు తగ్గించడంతో పాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ కసరత్తు సాగిస్తోంది.
Salary | ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇం
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్�
వికారాబాద్ బ్రిడ్జి నిర్మాణంలో వస్తున్న సమస్యలను పరిష్కరిస్తూ రోడ్లు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం బ్రిడ్డిని ప�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసన
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు