సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ మొదలైంది. వీరి రిక్రూట్మెంట్పై సోమవారం హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకెళ్లనున్నది.
Union Budget 2025 | కేంద్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం ఖర్చులు, ఆతిథ్యం, వినోదాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1,024.30 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే ఇది కొంచెం ఎ�
Nalkgonda | : కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండటం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది.
రాష్ట్రంలోని పట్టణ పేదరిక నిర్మూలన పథకం (మెప్మా) రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)లకు గత 7 నెలల నుంచి జీతాలు నిలిచిపోయాయి. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. ఒకటో తేదీ�
‘ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలేశాం. పెన్షన్లను రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేశాం..’ ఇది ప్రభుత్వవర్గాల ప్రకటన. కానీ ఈ ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్�
హాలియా మున్సిపాలిటీలో ఖజానా ఖాళీ అయ్యింది. రెండు నెలలుగా మున్సిపాలిటీలో పనిచేసి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దాంతో పారిశుధ్య కార్మికులు అర్ధాకలితో పనిచేస్తున్నారు. కార్మిక�
Sanitation workers | భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) తమకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయం(GHMC office ) ఎదుట ఆందోళన (Protest) చేపట్టారు. గత ప్రభుత్వంలో రూ.15 వేల వేతనం ఇస్తే..
Nallagonda | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. చిన్న పనికి కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే తప్పా పనులు కానీ దుస్థితి నెలకొం�