తక్కువ జీతానికే గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారని, జీతాలు ప్రతి నెలా
రావడం లేదంటూ భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాలలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్ధి కేంద్రం కార్మికులు ఆదివారం సమ్మెబాట పట్టా
అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ కాంగ్రెస్ గొప్పలు చెప్పిందని, ఇప్పుడు పట్టించుకోవడమే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒకటో తారీఖున వేతనాలను రెండు నెలలు జమచేసి మురిపించిందని, ఇప్పుడు జీత�
104 సర్వీస్లో పనిచేస్తున్న ఫార్మసీ ఆఫీసర్లకు కంటిన్యూవేషన్ ఇచ్చి పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఫార్మసిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ ప్రభుత్వాన�
లాటరీ పద్థతికి తిలోదకాలు ఇచ్చి నైపుణ్యతతో కూడిన ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రమే హెచ్-1బీ వీసాలు పంపిణీ చేయాలన్న కొత్త నిబంధనను వైట్ హౌస్కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫేర్�
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆదేశించింది.
సినీ కార్మికుల నిరసనపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సినీ కార్మికులు 30 శాతం వేతనాలు పెంచాలని చెబుతున్నారు.పేద సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం. చిన్న నిర్మా�
ఒకవైపు చేసిన పనికి జీతం రాక.. మరోవైపు ఈ విద్యా సంవత్సరానికి కొంతమంది ఉద్యోగాలు రెన్యువల్ కాక గెస్ట్ లెక్చరర్లు ఆగమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్లూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ�
‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కొందరు ఉద్యోగుల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా వాటిని రాష్ట్ర సర్కారు నేరుగా ఉద్యోగులకు ఇవ్వడం లేదు. దీంతో నెలల తరబడి
Salaries | శంకరంపేట ప్రాజెక్టు ఆఫీసులో చాలామంది కిందిస్థాయి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరూ హైవే పనులు మొదలైనప్పటి నుండి విధులు నిర్వహిస్తున్నారు. అందులో కొంతమంది పెట్రోలింగ్ విభాగంలో మరికొందరు ఎమర్జెన�
దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తే�
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దవాఖానలో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బ�
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ పరిధిలో పనిచేస్తున్న చిరుద్యోగులకు సకాలంలో ఎప్పుడూ వేతనాలు అందడం లేదు. నేటికీ సగంమంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం పెండింగ్లోనే ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల బతుకులు ఆగమయ్యాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి గెలిపిస్తే ఇబ్బందులపాలు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ�