ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో దవాఖానలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయించారని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ లో కల్యాణ లక�
మూసీ బాధిత ప్రజలకు భారత రాష్ట్ర సమితి పార్టీ రక్షణ కవచంలా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. పేదలకు ఎవ్వరూ లేరని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉరుకునేది లేదని హెచ్చ
Gandhi Hospital | సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు,
హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు (Telangana Bhavan) చేరుకుంటున్నారు. కేటీఆర్ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస�
Sabitha Reddy | రాష్ట్రంలో అసమర్ద పాలన నడుస్తోందని, ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం బుధవారం పరిగిలో జరిగింది. దీనికి మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై హరీశ్వర్రెడ్డి చిత్రపట�
విల్లాలు, కాలనీల్లో ముంపు సమస్య శాశ్వతంగా ఉండొద్దంటే ప్రభుత్వం వెంటనే ఎస్ఎన్డీపీ సెకండ్, థర్డ్ ఫేస్లను పూర్తి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్�
నిర్వహణ వైఫల్యంతో గురుకులాలన్నీ ఖాళీ అవుతున్నాయి. హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించకపోవటం, నాసిరకం ఆహారం.. తదితర కారణాలతో విద్యార్థులు గురుకులాలకు గుడ్బై చెప్తున్నారు.
Sabitha Indra Reddy | ఈ ఎనిమిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలకు విసుగు పుట్టింది. రేవంత్ పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమ�
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లాకు వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుపై కాంగ్రెస్ గూండాలు రాళ్ల దాడి చేయడం నీచ�