ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ జెండా పట్టని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ
Sabitha Indra Reddy | కందుకూరు : కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని లేమూరులో మాట్లాడారు. ఈ నెల 17న కేసీఆర్ బర్త్డే రోజున మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు కార
Sabitha Indra Reddy | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహేశ్వరం మండలంలోని నాగారంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమా�
ప్రమాదాల్లో మరణించిన 8 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగురవేసేలా ఐకమత్యంగా పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఒక్కపైసా కేటాయించడం లేదని పాలన పూర్తిగా గాడి తప్పిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దా�
పూటకో మాట మార్చే కాంగ్రెస్ను నమ్మొద్దని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల �
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోం కా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగ�