కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా ఇవ్వలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించిన దా�
పూటకో మాట మార్చే కాంగ్రెస్ను నమ్మొద్దని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల �
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ శ్రీశ్రీ హోం కా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగ�
అర్హులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించిన మంజూరీ ప
కాంగ్రెస్ ప్రభుత్వానికి మతిమర్పు ఉందని, తీసుకున్న దరఖాస్తులను ఎన్నిసార్లు తీసుకుంటారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీర్పేట మున్సిపల�
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త ముసాయిదా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రాల హకులను హరించే విధంగా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై శ్రీ పోతులూరి వీర బ్రహ్�
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఫార్మా సిటీలో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరుగకుండా ముందు చూపుతో ఎకరానికి (గుంట) 121 గజాలను కేటాయించామని, ఇండ్ల స్థలాలను అమ్ముకోవొద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ�