Sabitha Indra Reddy | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత నియోజకవర్గంలోని ప్రజలు సమస్యల్లో ఉంటే రేవంత్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నా
Sabitha Indra Reddy | రాష్ట్రంలో 1913 జోరో ఎన్రోల్మెంట్ స్కూళ్లున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్పై చర్చించాలని కోరామని అన్నారు. విద్యాలయాలపై తమ ప్రశ్నను చర్చకు అనుమత�
కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలు, అక్రమ అరెస్టులకు భయపడేదిలేదని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించార�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ప్రశ్నించారు. జల్పల్లి మున్సిపాలిటీల�
రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే వారిపైకి లారీ దూసుకువెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల మండలం ఆలూర్ గ�
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతోనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా ఎందరో తమ కుటుంబాలను కోల్పోతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్
వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్ వల్ల బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మి సహా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గు�
‘కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తున్నది.. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టారు.. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదు.. కాంగ్రెస్ చేస్తున్న మో
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్య త బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవా�
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని తెలిపారు. సమస�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.