శంషాబాద్ రూరల్: మండలంలోని పాలమాకుల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు పొచయ్యకు ఉత్తమ పంచాయతీ సిబ్బందిగా పారిశుద్ధ్య విభాగంలో అవార్డు దక్కింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్�
బడంగ్పేట: స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రిష్ణమోహన్రెడ్డి ఉత్తమ కమిషనర్గా అవార్డు అందుకున్నారు. విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చేతుల �
చిక్కడపల్లి :లైబ్రేరియన్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి, గ్రంథాలయ శాఖ మంత్రి పి.సబితా ఇంద్రరెడ్డి ,గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ లు లైబ్రరీ జేఏసీ అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ను ఘనంగా సన�
మహేశ్వరం:మహేశ్వరంలోనే డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తామని రాష్ట్రవిద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీకాలేజీ ఏర్పాటు చేయాలని శుక్రవారం టీఆర్ ఎస్ పార్టీ మండల అద్యక్�
బడంగ్పేట: పట్టణాలు పచ్చదనం పరిశుభ్రతతో ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మేయర్ దుర్�
ఇంటర్ చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు గతేడాది 85 వేల మంది విద్యార్థుల చేరిక హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలు అడ్మిషన్లపరంగా చరిత్ర సృష్టించాయి. ఇంటర్బోర్డు చరి�
కందుకూరు: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి,నిధి చట్టాన్ని పగడ్భందీగా అమలు చేయాలని కోరుతూ �
బడంగ్పేట:చెరువులను సుందరీకరణ చేయకుండా కొంత మంది రాజకీయ నాయకులు అడ్డు పడుతున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులను బుధవారం మంత్రి ప్రారంభిం�